ఊహించని ప్రమాదాలు ప్రాణాలను తీసుకుంటున్నాయి. సరదాగా ఈతకు వెళ్లిన చిన్నారులు.. నీట మునిగిన సంఘటనలు చూశాం. అలాగే విహార యాత్రలకు వెళుతూ ప్రమాదం బారిన పడి తిరిగిరాని లోకాలకు మరలి వెళిపోతుంటారు.
మనుషుల్లో రోజు రోజుకి మానవత్వం నశిస్తుంది అని చెప్పడానికి మరో ఉదాహహరణ కళ్లెదుటే కనబడింది. ఒక డ్రైవర్ చేసిన నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి కావాల్సి వచ్చింది.
ప్రస్తుత సమాజంలో అక్రమ సంబంధాలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. చక్కగా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండే కుటుంబాల సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతున్నాయి. తాజాగా అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది.
తండ్రి శవం ముందు రాత్రంతా ఏడ్చిన బాలుని ఘటన అందరినీ కలిచివేస్తుంది. అభం శుభం తెలియని మూడేళ్ల పసివాడు కారు చీకట్లో అడవిలో ఒంటరిగా ఏడుస్తూ గడిపిన హృదయ విదారకమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
న్న చిన్న సమస్యలకే మనో స్థైర్యాన్ని, ధైర్యాన్ని కోల్పోతున్నారు కొంత మంది. ముఖ్యంగా విద్యార్థి దశలోనే రాలిపోతున్న కుసుమాలు ఎన్నో. ప్రేమలు, లేదా మార్కులు, ఇతర కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతుంది.
అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఒక తెలుగు యువకుడు సజీవదహనమయ్యాడు. అతడు కారులో వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
ఓ మహిళ తన కన్న తల్లిని రోకలి బండతో కొట్టి చంపింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇంతకు ఆ మహిళ తల్లిని ఎందుకు హత్య చేసిందో తెలుసా?
ప్రత్యేకమైన రోజుల్లో దేవతా విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయాల పరిశుభ్రతతో పాటు విగ్రహాలను పరిశుద్దం చేస్తారు. దీని కోసం వాటిని బయటకు తీసుకు వచ్చి పుష్కరిణీలో వేద మంత్రాల నడుమ స్నాన జపాలు చేయిస్తారు. ఆ నీటితో వాటికి అభిషేకం చేస్తారు.
వారిద్దరూ ఏడేళ్ల నుంచి ఎంతో ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా విడిపోలేదు. కానీ వారి ఏడేళ్ల ప్రేమను ఏడు సెకన్లలో విడదీసింది ఒక మాట. ఇంతకు ఏం జరిగింది అంటే..