వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలతో పాటు 5 టీ 20 మ్యాచులు ఆడాల్సి ఉంది. ఇప్పటికే టెస్టు, వన్డే కి సంబంధించిన జట్టుని ప్రకటించగా.. నిన్న 5 మందితో కూడిన టీ 20 జట్టుని ప్రకటించేశారు. అయితే ఈ సారైనా చోటు దక్కుతుందని ఆశించిన నితీష్ రానాకీ మరోసారి దురదృష్టం వెక్కిరించింది.
ఐపీఎల్ పదహారో సీజన్తో స్టార్డమ్ సంపాదించిన క్రికెటర్లలో రింకూ సింగ్ ఒకడు. అతడి పించ్ హిట్టింగ్, భారీ సిక్సులకు అందరూ ఫిదా అయ్యారు. అలాంటి రింకూ చేసిన ఒక పని ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ప్లేఆఫ్స్ ఆశలు దాదాపుగా గల్లంతయ్యాయి. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఘోర ఓటమితో ఆ టీమ్ పాయింట్ల పట్టికలో మరింత దిగువకు పడిపోయింది.
క్రికెటర్లు అనగానే వారికి మాత్రమే కాదు.. వారి ఫ్యామిలీకి కూడా కొన్నిసార్లు ఇబ్బందులు తప్పవు. సెలబ్రిటీల తరహాలోనే క్రికెటర్ల కుటుంబసభ్యులకు కూడా కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి ఒక ఘటనే కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రానా భార్యకు ఎదురైంది.
దేశ రాజధాని ఢిల్లీలో పోకిరీలు రెచ్చిపోయారు. రాత్రి సమయంలో భారత క్రికెటర్ భార్య కారును వెంబడిస్తూ ఆమెను తీవ్ర ఇబ్బందులు పెట్టారు. గట్టిగా అరుస్తూ.. కారును ఢీకొట్టారు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరలవుతున్నాయి.
ముంబయి ఇండియన్స్, కోల్కతా నైట్రైడర్స్ మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ముంబై యువ క్రికెటర్ చేసిన ఓ చిలిపి పని క్రికెటర్ల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది.
రింకూ సింగ్ ఆడిన సంచలన ఇన్నింగ్స్ వెనక.. అతడు వాడిన బ్యాట్ వెనక ఓ కథ ఉంది. ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే? రింకూ వాడిన బ్యాట్ అతడిది కాదు. మరి ఆ బ్యాట్ ఎవరిది? ఎవరిచ్చారు? ఇప్పుడు తెలుసుకుందాం.
మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2023 లీగ్ ప్రారంభం కానుంది. ఏ జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుంది? ఈసారి ఎవరు రాణిస్తారు? అనే ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈసారి లీగ్ లో కేకేఆర్ జట్టు ప్రదర్శన ఎలా ఉండబోతోంది? కప్పు కొడతారా? అనే విషయాలను పరిశీలిద్దాం.
ఐపీఎల్ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన సెంటిమెంట్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే? ఈసారి ఐపీఎల్ కప్ కొట్టేది కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు అంటూ వార్త గట్టిగా వినిపిస్తోంది. అయితే ఇదేదో గాలి మాట కాదండోయ్.. దానికి బలమైన కారణాలు కూడా చెబుతున్నారు నెటిజన్లు. కేవలం ఒకే ఒక్క ఆటగాడు కేకేఆర్ జట్టులో ఉండటమే ఆ కారణం. మరి ఆటగాడు ఎవరు?
క్రికెట్ అభిమానులకు నాన్స్టాప్ వినోదం అందించే ఐపీఎల్మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కోల్కత్తా నైట్ రైడర్స్ మేనేజ్మెంట్ శ్రేయస్ అయ్యర్ స్థానంలో కొత్త కెప్టెన్ను నియమించింది.