లీటర్ పెట్రోల్ వంద రూపాయల పైనే ఉంది. అలాంటిది 15 రూపాయలకు దొరుకుతుందా? అదసలు సాధ్యమేనా? అంటే సాధ్యమే అని అంటుంది కేంద్ర ప్రభుత్వం. 15 రూపాయలకే లీటర్ పెట్రోల్ వస్తుందని.. అలానే రైతుల జేబుల్లోకి 16 లక్షల కోట్లు వెళ్తాయని కేంద్ర మంత్రి అన్నారు. మరి ఆ కథనం ఏంటో చదివేయండి.
దేశంలోని వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పట్ల మక్కువ చూపుతున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో ఈవీ ల వినియోగం బాగా పెరిగింది. అయితే ఛార్జీంగ్ సమస్య కొంత వాహనదారులను ఇబ్బంది పెడుతుంది. అయితే ఈవీ వాహనాలు వినియోగించే వారికి ఓ శుభవార్త. త్వరలో ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగానే.. ఎలక్ట్రికి రోడ్లు రానున్నాయి.
జాతీయ రహదారిపై వెళ్తున్నప్పుడు టోల్ గేట్ దగ్గర టోల్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. దీని వల్ల కొంత సమయం ఆగాల్సి వస్తుంది. అయితే టోల్ గేట్ వద్ద ఆగి.. టోల్ ఫీజు చెల్లించే పని ఉండదని కేంద్రం స్పష్టం చేసింది.
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి చంపేస్తామంటూ ఒక వ్యక్తి బెదిరింపు కాల్స్ చేయడం కలకలం రేపుతోంది. ఏకంగా ఆయన కార్యాలయానికే ఫోన్ చేసిన దుండగుడు, రూ. 10 కోట్లు ఇవ్వకపోతే గడ్కరీని చంపేస్తామంటూ బెదిరింపులకు దిగాడు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రెండు రాష్ట్రాల మధ్య కొత్త హైవే నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మీ కోసం..
ఈ వార్త ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే..? కొందరు ప్రభుత్వ ఉద్యోగులు లగ్జరీ వాహనాల్లో రయ్.. రయ్.. అని తిరుగుతుంటే మరికొందరు మాత్రం పాత బడ్డ వాహనాలతో కాలం వెల్లదీస్తుంటారు. ఏదైనా అత్యవసర పని మీద బయలుదేరినపుడు.. అక్కడకి చేరుకుంటామో.. లేదో.. అన్నది వారికి అనుమానమే. అయినప్పటికీ గత్యంతరం లేక అలానే ప్రయాణం సాగిస్తుంటారు. అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉంటే.. ఇకపై వారు అలాంటి భాధలు పడక్కర్లేదు. 15 ఏళ్ల నాటి ప్రభుత్వ […]
ఇటీవల రాజకీయ నేతలు పలు అభివృద్ది కార్యక్రమాలకు హాజరైన సందర్భంలో అస్వస్థతకు గురికావడం చూస్తున్నాం. వరుస కార్యక్రమాలకు హాజరు కావడంతో స్వల్ప అనారోగ్యానికి గురి కావడం.. సభా ప్రాంగణం వద్దనే పడిపోవడం లాంటివి చూస్తూనే ఉన్నాం. తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అస్వస్థతకు గురయ్యారు. గురువారం పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్నపుడు సిలుగూరి వద్ద స్టేజ్ పైనే స్టేజ్ పైనే అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఆయనను హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు. వివరాల్లోకి […]
ఏపీ, తెలంగాణ వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెండు రాష్ట్రాలను కలుపుతూ.. ఐకానిక్ కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం చేపటనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర రోడు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశాడు. అంతేకాక ఐకానిక్ బ్రిడ్జి ఎలా ఉండనుందో ఫోటోలను కూడా షేర్ చేశాడు గడ్కరీ. 1082.56 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించే ఈ బ్రిడ్జిని 30 నెలల్లో పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు […]
కార్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రానున్న ప్రతి కారులో 6 ఎయిర్ బ్యాగులు ఉండాలాల కేంద్రం కఠిన నిబంధనను అమలులోకి తీసుక రానుంది. అక్టోబర్ ఒకటి నుంచి ఈ నిబంధనను అమలులోకి తీసుకురానుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ఓ కీలక ప్రకటన చేశారు. కార్ల వేరియంట్లు, ధరలతో ఏమాత్రం సంబంధం లేకుండా […]
ఇటీవలే ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణం నుంచి పాఠాలు నేర్చుకున్న కేంద్రం.. ఇక నుండి వెనుక సీట్లో కూర్చొనే వారు కూడా ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని నిబంధన పెట్టింది. అంతేకాదు కారులో ఎయిర్ బ్యాగ్స్ కంపల్సరీ అని సూచించింది కూడా. అయితే రోడ్డు భద్రత మీద అవగాహన కల్పిస్తూ.. రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్ లో భాగంగా కేంద్రం ఒక ప్రకటన రూపొందించింది. బాలీవుడ్ స్టార్ […]