నిత్యం జీవితంలో రాజకీయలతో ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు బిజీ బీజీగా గడుపుతుంటారు. అయితే కొందరు మాత్రం తమ రాజకీయాన్ని కాసేపు పక్కన పెట్టి.. వ్యవసాయంలో నిమగ్నమవుతుంటారు. అలా వ్యవసాయం చేస్తూ ఇప్పటికే అనేక మంది రాజకీయ నాయకులు వార్తలో నిలిచారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే వరి పొలంలో వ్యవసాయం చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు.
టీడీపీ ఎమ్మెల్యే ఒకరు.. ఆర్టీసీ బస్సులో.. మహిళపై దౌర్జన్యానికి పాల్పడిన వీడియో తాజాగా వైరలవుతోంది. సదరు ఎమ్మెల్యే మహిళ చేతిలోంచి ఫోన్ లాక్కుని.. ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఆగ్రహించిన సదరు మహిళ.. ఎమ్మెల్యే చొక్కా పట్టుకుని లాగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వివరాలు.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.. బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ చేతిలో ఉన్న ఫోన్ లాక్కున్నారు. ఈ క్రమంలో సదరు మహిళ ఎమ్మెల్యేపై తిరగబడింది. […]
టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన ఈ మేరకు శుక్రవారం పాలకొల్లు టిడ్కో ఇళ్ల నుంచి అమరావతి అసెంబ్లీ వరకు సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమడోలు మండలం గుండుగోలను చేరుకున్నారు. అక్కడ ఎమ్మెల్యే నిమ్మల ప్రమాదవశాత్తు సైకిల్పై నుంచి కిందపడ్డారు. దీంతో ఎడమ కాలికి స్వల్ప […]
టీడీపీ నాయకుడిగా, పాలకొల్లు ఎమ్మెల్యేగా మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి నిమ్మల రామానాయుడు పరిచయం. కానీ.., రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయన పాలకొల్లులో చేసే సేవా కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. ఇక నిమ్మల రామానాయుడు ఏర్పాటు చేసిన కైలాస రథం.. పాలకొల్లు పరిసరాలలో కొన్నేళ్లుగా ఎంతో మందికి చివరి యాత్ర ప్రశాంతంగా జరగడానికి కారణం అయ్యింది. కైలాస రథానికి నాలుగేళ్లుగా నాగేశ్వర్ అనే వ్యక్తి డ్రైవర్ గా పని చేస్తున్నాడు. కోవిడ్ సమయంలోనూ కైలాస రథం […]