పెళ్లి అనంతరం ఓ జంట రెసిప్షన్ ఏర్పాటు చేసుకున్నారు. బంధువులు అంతా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఈ నూతన దంపతులు రొమాన్స్ లో రెచ్చిపోయారు. లిప్ లాక్ లో పెట్టుకుని అందరికీ షాకిచ్చారు. ఇదే వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. మీరు కూడా ఓ లుక్ వేయండి.
పెళ్లి చేసి ఒకటి చేసిన ఈ పెద్ద మనుషులు ఆషాఢ మాసం పేరుతో విడదీసేస్తారు. అరె కొత్తగా పెళ్లయ్యింది. ఇంకా సరిగా ప్రేమించుకోలేదు, ఒకరినొకరు అర్థం చేసుకోలేదు.. అంతలోనే విడదీసేస్తే ఎలా అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇలా ఎందుకు చేస్తారో తెలుసా?
ప్రమాదాలు ఎప్పుడు ఎలా ముంచుకొస్తాయో ఎవ్వరం కూడా ఊహించలేము. అప్పటి వరకు సంతోషంగా గడిపిన వారు ప్రమాదాలభారిన పడి కుటుంబసభ్యులకు దుఖాన్ని మిగుల్చుతున్నారు. హఠాత్తుగా జరిగే ఈ ప్రమాదాలతో జీవితాల్లో పెను విషాదం చోటుచేసుకుంటుంది.
ఉత్తర్ ప్రదేశ్ లో మే 31న నూతన దంపతులు శోభనం గదిలో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. హార్ట్ ఎటాక్ తోనే ఈ జంట మరణించిందని పోస్ట్ మార్టం రిపోర్టులో కూడా వెల్లడైంది. కానీ, అసలు ట్విస్ట్ ఏంటంటే?
పెళ్ళైన తర్వాత కొత్త జంట హనీమూన్ కి వెళ్తుంటుంది. అసలు పెళ్ళికి, హనీమూన్ కి సంబంధం ఏంటి అని ఎప్పుడైనా అనిపించిందా? హానీ అంటే తేనె, మూన్ అంటే చంద్రుడు ఈ రెండిటికీ సంబంధం ఏమిటి? ఈ రెండింటితో పెళ్ళికి ఉన్న సంబంధం ఏమిటి?
ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలు కూడా పెళ్ళికి ఒప్పుకున్నారు. ఓ గుడిలో పెళ్లి కూడా చేసుకున్నారు. కట్ చేస్తే 10 రోజుల తర్వాత కొత్తగా పెళ్ళైన దంపతులు కనబడడం లేదు. దీంతో పోలీసులకు పెద్ద సవాలుగా మారింది.