ముక్కు మీద ఉన్న మొటిమలను గిల్లటం చేసే వారు చాలా మందే ఉంటారు. అయితే, మన ముఖంపై లేచే అన్ని గుల్లలు మొటిమలు కాకపోవచ్చు. అవి ఒక్కోసారి ప్రాణాంతకమైన క్యాన్సర్ గడ్డలు కూడా కావచ్చు.
ప్రస్తుతం అందరినీ కలవరపెడుతున్న సమస్య గుండెపోటు. ఎప్పుడు ఏ క్షణాన వస్తుందో తెలియదు. అయితే గుండెపోటుకు చెక్ పెట్టే మాత్రను కనిపెట్టారు. ఈ మాత్ర వేసుకుంటే హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఉండదని చెబుతున్నారు.
క్రికెట్లో అప్పుడప్పుడూ గమ్మతైన ఘటనలు జరుగుతుంటాయి. అలాంటి ఓ ఘటనే ఇది. ఒక స్టార్ పేస్ బౌలర్ వేసిన పవర్ఫుల్ డెలివరీ దెబ్బకు బ్యాట్స్మన్ చేతిలోని బ్యాట్ విరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. ఈ లీకేజీ వ్యవహారం దేశం దాటి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్విస్టేగేషన్ టీమ్ తాజాగా ఈ విషయాన్ని గుర్తించింది.
కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ను డ్రా చేసుకున్నా కూడా భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరింది. ఎందుకంటే భారత్తో ఫైనల్ రేసులో పోటీ పడిన శ్రీలంక న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడంతో భారత్ ఫైనల్ చేరింది. దీంతో చాలా మంది క్రికెట్ అభిమానులు న్యూజిలాండ్కు, కేన్ విలియమ్సన్కు థ్యాంక్యూలు చెప్పారు. కానీ.. అలాంటి అవసరం ఏం లేదంటున్నారు లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గత ఆగస్ట్ లో గాయపడ్డ సంగతి మనకు తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఆటకు దూరం అయ్యాడు బుమ్రా. అయితే తాజాగా బుమ్రాకు న్యూజిలాండ్ లో విజయవంతంగా ఆపరేషన్ చేసినట్లు సమాచారం.
ప్రపంచంలోనే తొట్టతొలి ట్రాన్స్జెండర్ ఎంపీగా గుర్తింపు పొందిన ఆమె ఇకలేరు. ఎల్జీబీటీక్యూ హక్కుల కోసం పోరాడిన ఆమె మరణంపై ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా గత కొంత కాలంగా వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత నెల టర్కీ, సిరియాలో వచ్చిన భారీ భూకంపం వల్ల కోట్ల ఆస్తి నష్టంతో పాటు 50 వేల మంది మరణించారు. ఇప్పటికీ అక్కడ పలుమార్లు భూకంపం వస్తూనే ఉందని అధికారులు అంటున్నారు.
స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. భారత జట్టులో ఎంత కీలక ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని నెలలుగా అతను జట్టులో లేకపోవడంతో అతని లోటు స్పష్టంగా తెలుస్తోంది. ఆ లోటును పూడ్చాలంటే బుమ్రా మళ్లీ గ్రౌండ్లోకి దిగాలి. అందుకోసం బుమ్రా న్యూజిలాండ్ వెళ్లినట్లు సమాచారం.