కప్పుడు సినిమా చూడాలంటే థియేటర్లకు పురుగులు తీయాల్సిందే. టీవీల్లోకి రావాలంటే కనీసం ఆరు నెలల సమయం పట్టేది. మంచి సినిమా టాక్ వస్తే చాలు.. ఇంత సమయం ఎవరూ వెయిట్ చేస్తారంటూ సినిమా హాళ్లకు క్యూ కట్టేవారు. అయితే ఇప్పుడు ఒళ్లు కదలకుండా
తమన్నా హద్దులు దాటేస్తుందా? ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్ లో రెచ్చిపోయి మరీ నటిస్తోందా? అంటే అవుననే అనిపిస్తుంది. ఇప్పటికే జీ కర్దా వెబ్ సిరీస్ తో ఎప్పుడూ లేని విధంగా ఘాటు సన్నివేశాల్లో నటించిన తమన్నా.. మరో వెబ్ సిరీస్ లో కూడా అదే తరహాలో రెచ్చిపోయి నటించింది.
మూడు వారాల దాటినాసరే థియేటర్లలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న 'విరూపాక్ష' ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతకీ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్?
దసరా సినిమా థియేటర్లోనే కాక.. ఓటీటీలో కూడా దుమ్ము రేపుతోంది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది. దసరా సినిమా చూసిన వారు.. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ చూడగానే.. ఫ్లాష్బ్యాక్లోకి వెళ్తున్నారు. సినిమాలో చూపించినట్లే.. వాస్తవంగా జరిగింది. ఎక్కడంటే..
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం దసరా. ఈ సినిమా మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలై సందడి చేసింది. నాని కెరీర్ లోని దసరా మూవీ అతి పెద్ద సినిమాగా నిలిచింది. థియేటర్లలో దుమ్మురేపిన ఈ సినిమా.. బుధవారం అర్ధరాత్రి నుంచి ఓటీటీలో సందడి చేస్తోంది.
భారత్ లో ఓటీటీల హవా పెరిగిన విషయం తెలిసిందే. థియేటర్ కి వెళ్లి సినిమా చూసే వాళ్ల కంటే ఓటీటీల్లో సినిమాలు చూసే వాళ్లే బాగా పెరిగిపోయారు. అలాంటి ఓటీటీల్లో నెట్ ఫ్లిక్స్ కి ఎంతో ఆదరణ ఉండేది. కానీ, ఎక్కువ సబ్ స్క్రిప్షన్ ధరలు ఉండటం వల్ల ప్రత్యామ్నాలు వెతుక్కున్నారు. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ సంస్థ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. వారి నెలవారీ సబ్ స్క్రిప్షన్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
'దసరా' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. నెట్ ఫ్లిక్స్ ఆ తేదీని అధికారికంగా తన ఓటీటీలో అనౌన్స్ చేసింది. దీంతో మూవీ లవర్స్ చూసేందుకు ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు.