ఈజీ మనీ కోసం ఈ మద్య కాలంలో చాలా మంది చైన్ స్నాచింగ్, ఖరీదైన మొబైల్ చోరీలకు పాల్పపడుతున్నారు. పోలీసులు చోరీకి గురైన మొబైల్స్ ని గుర్తించి బాధితులకు అందిస్తున్న విషయం తెలిసిందే.
ఈ మద్య కాలంలో చిన్న చిన్న గొడవలకు మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆత్మహత్యలకు పాల్పపడటం లాంటివి చేయడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది.
పెళ్లిబంధంతో ఒక్కటై.. కడదాకా ఒకరికొకరు తోడూ నీడగా ఉంటూ సంతోషంగా ఉండే దంపతులకు ఒక్కోసారి ఆరోగ్య సమస్యలు శాపంగా మాకి.. గంటల వ్యవధిలోనే భార్యాభర్తలు తనువు చాలించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
చేతులే లేవు. కానీ ఆత్మవిశ్వాసం టన్నుల్లో ఉంది. తనను ఎగతాళి చేస్తున్న ప్రతికూల పరిస్థితులకు గ్రాముల్లో, కిలోల్లో కాదు టన్నుల కొద్దీ భయాన్ని పరిచయం చేశారు. కట్ చేస్తే ఇవాళ అతనొక గొప్ప హోదాలో ఉన్నారు. బ్యాంకు ఉద్యోగం అంటే ఖచ్చితంగా కంప్యూటర్ ఆపరేటింగ్ వచ్చి ఉండాలి. ఆ ఆపరేటర్ కి చేతులు ఉండాలిగా. కనీసం పెన్ను పట్టుకుని రాయడానికి వేళ్ళు ఉండాలిగా. అవేమీ లేకపోయినా అతను జాబ్ కొట్టారు. అంతేనా ఉద్యోగంలో చేరిన అతి తక్కువ సమయంలోనే ప్రమోషన్ కూడా కొట్టారు. ఆయన ఎవరో తెలుసా?
ఈ మధ్యకాలంలో వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. షార్ట్ సర్యూట్, రసాయనాలు, నల్లమందు వంటి వాటి కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవలే సికింద్రాబాద్ ప్రాంతంలోని ఓ కాంప్లెక్స్ భవనంలో అగ్నిప్రమాదం సంభవించి ఆరుగురు మరణించారు. నిన్న ఖమ్మం జిల్లాలో బాణ సంచాను పేల్చే సమయంలో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మరణించారు. తాజాగా సోమశిల కొండల్లో కూడా అగ్నిప్రమాదం జరిగింది.
ఈ మద్య రైలు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కొన్ని మానవ తప్పిదాలు ఉంటే.. సాంకేతిక లోపాల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక వేసవి కాలంలో తరుచూ రైల్లో మంటలు వ్యాపిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
నేటి పోటీ ప్రపంచంలో ఒకరిని మించిన వారు మరొకరు ఉన్నారు. మంచి ఉద్యోగాలు పొందాలంటే మంచి విద్య అవసరం అని అంటారు. పదో తరగతి అనేది విద్యార్థి దశలో కీలకమైన మలుపు. ఈ కారణంతోనే పదవ తరగతి విద్యార్థులపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద వహిస్తుంటారు. తమ పిల్లలు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటారు.
నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారిన ఏడాదిన్నర చిన్నారి మిస్సింగ్ ఘటనలో షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. ఆ చిన్నారిని చంపింది ఎవరో కాదని, తల్లి అనూషనే అంటూ పోలీసులు తెలిపినట్లు సమాచారం. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
ఆదివారం నుంచి కనిపించకుండాపోయిన చిన్నారి హారిక కేసు విషాదాంతం అయింది. ఊయల నుంచి మిస్సింగ్ అయిన ఈ చిన్నారి చివరికి ఓ కాలువలో శవమై తేలింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.