బస్సు చెన్నై నుండి ఆంధ్రప్రదేశ్కు పరుగులు తీస్తోంది. ఎక్కిన ప్రయాణీకులు లగేజీ సర్దుకుంటుండగా.. మరికొంత మంది నిద్రలోకి జారుకుంటున్నారు. అంతలోనే ఏదో అలజడి. ఏమైందో ఏమో బస్సు ఒక్కసారిగా ఆగిపోయింది.
పలకరింపులు కరువయ్యాయి. యోగ, క్షేమాలు అడిగే నాధుడు లేడు. ఇరుగింట్లో, పొరిగింట్లో ఎవ్వరూ ఉంటున్నారో కూడా తెలియని సమాజంలో బతికేస్తున్నాం. అంత వరకు ఎందుకు ఒకే ఇంట్లో ఉంటున్నా పిల్లలు, తల్లిదండ్రుల్ని పట్టించుకోని రోజులకు వచ్చేశాం.
భార్యా భర్తల బంధం కూలేందుకు మనస్పర్థలే ప్రధాన కారణమౌతున్నాయి. ఇద్దరి మధ్య ఓ విషయం చర్చకు వస్తే.. దాన్ని డిబేట్గా సాగదీసుకుని.. తమదంటే తమ నిర్ణయమే కరెక్ట్ అని గొడవల వరకు తెచ్చుకుంటున్నారు.
పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు షేక్ దొరసానమ్మ. నెల్లూరు జిల్లాలోని ఓ గ్రామ సచివాలయ ఉద్యోగిగా సేవలు అందించారు. కానీ, ఉన్నట్టుండి ఈ యువతి ఇలా చేయడంతో తల్లిదండ్రులు నమ్మలేకపోయారు
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గురించి రాజకీయలపై అవగాహన ఉన్నవారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెల్లూరులోనే కాక.. రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పాత్ర వహించిన వ్యక్తి ఆనం. ప్రస్తుతం వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆనం.. వైసీపీ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు.
కొందరు అక్రమం మార్గంలో డబ్బులు సంపాదించేందుకు దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకుంటారు. ఇళ్లు, దుకాణాలు, బ్యాంకులు, ఏటీఎం వంటి ఇతర ప్రాంతాల్లోకి వెళ్లి.. విలువైన వస్తువులను చోరీ చేస్తుంటారు. తాజాగా నెల్లూరు జిల్లాలో పట్టపగలే భారీ చోరీ జరిగింది.
ఢీ షో ద్వారా పాపులారిటీ సాధించుకున్న చైతన్య.. ఆదివారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కండక్టర్ ఝాన్సీ స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు..
నెల్లూరులో ల్యాండ్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఏ ఏ ఏరియాలో ప్లాట్ ధర ఎంతుంది? ఫ్లాట్ ధర ఎంతుంది? ఇండిపెండెంట్ హౌస్ ధరలు ఎలా ఉన్నాయి?
నెల్లూరులో ఓ వింత దొంగతనం చోటుచేసుకుంది. బ్యాంకు దోచేయడానికో లేదా ఏటీఎం కొల్లగొట్టడానికో అన్నట్లు వమాస్కులు వేసుకుని వచ్చిన దొంగలు కుక్క పిల్లలు, పిల్లులను ఎత్తుకెళ్లారు.