దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. ఈ క్రమంలో ఎన్డీఏ ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచిన ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించింది. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా మీద ద్రౌపది ముర్ము భారీ మెజారిటీతో ఘన విజయం సాధించింది. ఓ గిరిజన మహిళ ఇంతటి అత్తున్నత స్థానానికి ఎన్నిక కావడంతో దేశవ్యాప్తంగా గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ద్రౌపది ముర్ము పేరు ట్రాప్ ట్రెండింగ్లో నిలిచింది. […]
దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఎన్నికకు నగారా మోగింది. ఈ క్రమంలో ఎన్డీఏ ప్రభుత్వం తమ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును ప్రకటించింది. ఈ మేరకు అధికారిక మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. అనేక పేర్లు ప్రస్తావనకు వచ్చినప్పటికీ.. రాష్ట్రపతిగా ఎస్టీ మహిళను చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పిన […]
న్యూ ఢిల్లీ- భారత్ లో ఎన్డీఏ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. 2014లో మొదటి సారి, 2019లో రెండవ సారి అధికారం చేపట్టిన ఎన్డీఏ నరేంద్ర మోదీని ప్రధానిగా ఎన్నుకుంది. మోదీ భారత ప్రధానిగా విజయవంతంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రధానిగా మోదీ రికార్డ్ నెలకొల్పారు. 2024లో జరిగే ఎన్నికల్లోను ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఈమేరకు పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా […]