పోలీసులకు, నక్సలైట్లకు మధ్య వార్ నడుస్తూనే ఉంటుంది. ఇలా ఒకరిపై మరొకరు తరచూ దాడులు చేసుకుంటుంటారు. ఈ క్రమంలో నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలవాలంటూ పోలీసులు తరచూ సూచిస్తుంటారు. దీంతో ఇప్పటికే ఎందరో అడవులు వదలి జననాల్లో కలిసి పోయారు
భర్త నక్సలైట్ల దాడిలో ప్రాణాలు విడిచాడు. ఆ విషయం విని భార్య తట్టుకోలేకపోయింది. ప్రాణంగా ప్రేమించే భర్త లేని లోకంలో తాను ఉండలేనంటూ చితి మీద పడుకుంది. ఆ దృశ్యం చూసి ప్రతి ఒక్కరు కంట తడి పెడుతున్నారు.
తల్లిదండ్రులకు పిల్లలే లోకం. వారే సర్వస్వం. బిడ్డల బాగు కోసం నిత్యం తపిస్తుంటారు. పిల్లలకు చిన్న కష్టం కలిగినా.. తల్లిదండ్రులు తట్టుకోలేరు. తాము పడ్డ కష్టాలు బిడ్డలు పడకూడదని.. తమకు దక్కని ప్రతిదీ తమ పిల్లలకు దక్కాలని ఆశిస్తారు తల్లిదండ్రులు. అందుకోసం ఎంతటి కష్టాన్ని అయినా భరిస్తారు. బిడ్డల కోసం ఎన్ని కష్టాలనైనా భరించగలిగే తల్లిదండ్రులు.. కడుపు కోతను మాత్రం భరించలేరు. తమ సంతానం నిండు నూరేళ్లు.. పిల్లాపాపలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటారు. అలా కాకుండా తమ […]
మహారాష్ట్ర- మవోయిస్టులకు మరోసారి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మహారాష్ట్రలో జరిగిన ఎన్ కౌంటర్ లో భారీ స్థాయిలో నక్సల్స్ చనిపోయినట్లు తెలుస్తోంది. గడ్చిరోలి జిల్లాలో శనివారం జరిగిన ఎన్ కౌంటర్ లో 26 మంది మావోయిస్టులు మరణించారని సమాచారం. గడ్టిరోలి జిల్లాలోని గారపట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని మర్డింటొల అడవి ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు పోలీసులు తెలిపారు. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉండే గడ్చిరోలి జిల్లాకు చెందిన యాంటీ మావోయిస్టు స్క్వాడ్ కు […]