ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ప్రజల్లో ఆదరాభిమానాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలిసిందే. వారు ఏం చేసినా కోట్లాది మంది ఫాలో అవుతుంటారు. అయితే అలాంటి ఒక రాష్ట్ర సీఎం తన తండ్రి సమాధిని తొలగించాలనే కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఎందుకిలా చేశారంటే..!
CM : ఒరిస్సా రాష్ట్రంలో గురువారం స్థానిక మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరిగాయి. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం ఉదయం 9.10 గంటలకు ఓ సాదాసీదా ఓటరుగా కాలినడకన 53వ వార్డులోని ఏరో డ్రామ్ ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు. 544వ నంబర్ పోలింగ్ బూత్లో బీఎంసీ మేయర్, కార్పొరేటర్లకు ఓటు వేశారు. నవీన్ నివాసం నుంచి 300 మీటర్ల దూరంలో ఈ పోలింగ్ కేంద్రం ఉంది. దీంతో ఆయన సాధారణ రక్షణ […]
న్యూ ఢిల్లీ- భారత్ లో నెంబర్ వన్ ముఖ్యమంత్రి ఎవరు.. ఎవరి పనితీరు బావుంది.. ఏ ముఖ్యమంత్రి ఓట్లు వేసిన ప్రజలు సంతృప్తిగా ఉన్నాయి.. ఇటువంటి అంశాలపై ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఈ సర్వేలో రాష్ట్రాల వారిగా ముఖ్యమంత్రిల పనితీరుపై ప్రజల అభిప్రాయాలను సేకరించింది ఇండియా టుడే. ఐతే ఈ సర్వే ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం బాగా వెనుకబడి పోయారు. ఇక దేశంలోనే […]