ఉత్తరప్రదేశ్ లోని యోగి ప్రభుత్వం తనదైన రీతిలో మార్పులను తీసుకువస్తుంది. ఇటీవల రౌడీషీటర్ల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేయించాడు. ఇక వాహనాల స్టిక్కర్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. వాహనాలపై స్టిక్కర్లు వేసుకుంటే ఆ రాష్ట్ర సర్కార్ చలానాలు కట్టించుకుంటుంది.
ఆడ పిల్లను అంగట్లో బొమ్మను చేసి అమ్ముతున్నారు కొంత మంది కసాయి తండ్రులు. తాను చేసిన అప్పులకు తన కడుపున పుట్టిన అమ్మాయిలను పరాయి వ్యక్తులకు తాకట్టు పెడుతున్నారు. లేదంటే పెళ్లి పేరిట అంటగడుతున్నారు.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భవనాలు ఒక్కసారిగా కుప్పకూలాయి. కొండ చరియలు విరిగిపడటంతో అందరు చూస్తుండగానే భవనాలు ఒకదాని తర్వాత ఒకటి కుప్పకూలాయి. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇటీవల భారీ వర్షాల కారణంగా అక్కడి ప్రజలను అప్రమత్తం చేసి వేరే ప్రాంతానికి తరలించారు.
మనదేశంలో కొన్ని దేవాలయాలు అద్భుతాలకు నిలయాలు. అలాగే ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ఉన్న బన్షీ నారాయణ్ దేవాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ గుడి కేవలం రక్షా బంధన్ పండుగ రోజున మాత్రమే తెరుచుకుంటుంది. ఈ బన్షీ నారాయణ్ ఆలయానికి ఉన్న విశిష్టత ఏంటో, ప్రత్యేకతలేంటో మరిన్ని విషయాలను తెలుసుకుందాం..
బండి మీద వెళుతున్నప్పుడు సాధారణంగా చున్నీలు లేదా చీర కొంగులు వాహనంలోని చక్రాల్లో ఇరుక్కుపోతూ ఉంటాయి. వెనుక వెళ్లేవారు చూస్తే మాత్రం కచ్చితంగా అలర్ట్ చేస్తారు. ‘మేడమ్.. మీ చున్నీ లేదా చీర బైక్ చక్రాల్లో ఇరుక్కుంటుందని’ అని అప్రమత్తం చేస్తారు.
ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలను కంటికి రెప్పాలా కాపాడుతున్నారు. రాత్రి, పగలు కష్టపడి చదివించి ప్రయోజకుల్ని చేస్తున్నారు. కానీ పిల్లలు మాత్రం పెద్దలపై గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారు. తల్లిదండ్రులను చాలా కేర్లెస్ చేస్తున్నారు. పేరెంట్స్ సంపాదించిన ఆస్తులను పంచుకుని అనుభవిస్తూ.. వారిని ఇంటినుండి గెంటివేస్తున్నారు.
అభివృద్ధి పేరిట ఆయా రాష్ట్రాల్లోని.. ఆయా ప్రభుత్వాలు పలు ప్రాంతాల్లో నూతన నిర్మాణాలు చేపడుతున్నాయి. ఫ్లై ఓవర్స్, రైల్వే వంతెనలు, రోడ్డు, రహదారులు వేయడం, ప్రాజెక్టుల కట్టడం వంటి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే నాణ్యత లోపం కారణంగా కొన్నికట్టడాలు
ప్పుడు ప్రపంచమంతా ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 మీదనే ఆసక్తి కనబరుస్తోంది. ఈరోజు సాయంత్రమే చంద్రయాన్-3 మిషన్ ల్యాండ్ కాబోతుంది. ప్రకాష్ రాజ్ లాంటి ఒకరిద్దరు తప్ప యావత్ భారతదేశం మొత్తం ఈ మిషన్ విజయవంతమవ్వాలని కోరుకుంటున్నారు. మతాలకు అతీతంగా హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.
ఈ రోజుల్లో చాలామంది యువకులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. లగ్జరీ లైఫ్ కు అలవాటు పడి వారి అవసరాలను తీర్చుకునేందుకు ఎంతటి తప్పిదాలనైనా చేస్తున్నారు. మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు. ముఖ్యంగా ఒంటరిగా కనబడిన వారిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఆపై దొరికినంత దోచుకుంటున్నారు.