ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రెండు రాష్ట్రాల మధ్య కొత్త హైవే నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మీ కోసం..
ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం.. కొన్నిసార్లు అనుకోని ప్రమాదాల వల్ల ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి.
ఇటీవల దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్లపై నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయిన అధికారులు అంటున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎంతో రద్దీగా ఉండే మార్గం హైదరాబాద్– విజయవాడ రూట్. ఈ రూట్ లో రోజుకు లక్షల్లో ప్రజలు వ్యక్తిగత వాహనాలు, ప్రైవేటు బస్సులు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారు. ఈ మార్గంలో ప్రయాణం చేసేవారికి బిగ్ అలర్ట్ ఒకటి అధికారులు జారీ చేశారు. రానున్న ఐదు రోజులు ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. అందుకు తగినట్లు ట్రాఫిక్ ఎలా మళ్లించాలి? ఎక్కడ డైవర్ట్ చేసి మళ్లీ తిరిగి జాతీయ రహదారి […]
స్త్రీ లేకపోతే సృష్టే లేదు. అసలు మహిళ లేకుండా మానవ మనుగడ అసాధ్యం. స్త్రీలను గౌరవించాలని మన పురాణాలు, వేదాలు చెబుతాయి. ఆడవారిని గౌరవించని సమాజం అభివృద్ధి చెందదు అంటారు. నేడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న దేశాలను పరిశీలిస్తే.. ఈ విషయం స్పష్టం అవుతుంది. ఆ దేశాల్లో మహిళలకు మగవారితో సమాన హక్కులు, రక్షణలు ఉంటాయి. మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తారు. ఆడవారికి అధిక ప్రాధాన్యత ఇచ్చి.. వారి సంక్షేమం, భద్రతను దృష్టిలో పెట్టుకుని నిర్ణాయలు […]
తడోబా పులుల అభయారణ్యంలో పెద్ద పులుల సంచారం ఎక్కువ. ఇక్కడినుంచే తెలంగాణలోని అడవుల్లోకీ పెద్ద పులులు రాకపోకలు సాగిస్తుంటాయి. అందులో మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులోని ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో ఉన్న అటవీ ప్రాంతం వాటికి సురక్షిత కారిడార్. ఇప్పుడు ఇదే ప్రాంతం మీదుగా నాగ్పూర్–విజయవాడ ఎక్స్ప్రెస్వే నిర్మితం కాబోతోంది. 4 వరుసలుగా నిర్మించే ఈ రహదారి పులులతోపాటు ఇతర వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉండే అడవిని చీలుస్తూ వాటి ప్రాణానికి ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది. దీంతో ఈ […]
జాతీయ రహదారులపై ఉండే టోల్ ప్లాజా(పన్ను వసూలు కేంద్రం)ల విషయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ ప్రకటన చేశారు. జాతీయ రహదారిపై 60 కిలోమీటర్ల పరిధిలోనే రెండు ప్లాజాలు ఉన్నట్లైతే వాటిని రద్దు చేస్తామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. శాఖకు నిధుల కేటాయింపుపై అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదీ చదవండి: భూం భూం బీర్, పవర్స్టార్ బీర్లు తెచ్చింది చంద్రబాబే: సీఎం […]
ఏపీలో రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఎక్కడికక్కడ గుంతలు తేలి.. ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోడ్ల దుస్థితిపై గతంలో బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలు పలుమార్లు నిరసన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా చేసిన ఓ పని ప్రభుత్వాన్ని చిక్కుల్లోకి నెట్టింది. ఆమెను ప్రశంసిస్తున్నవారు కొందరైతే.. కేంద్రంపై ఆరోపణలు సరే.. మరీ రాష్ట్రంలో మీరేం చేస్తున్నారు.. ఇక్కడ పరిస్థితులు మీకు కనిపించడం లేదా అని ఓ రేంజ్ లో […]
నిజామాబాద్- రోడ్డు మీద పడి ఉన్న సంచులను చూసి మొదట కంగారు పడ్డారు. ధైర్యం చేసి దగ్గరకు వెళ్లి చూసి షాకయ్యారు. ఆ వెంటనే నిరాశకు లోనయ్యారు. ఇంతకు ఆ సంచుల్లో ఏం ఉంది అంటే.. కొత్త ఐదు వందలు, 2 వేల రూపాయల నోట్లు. అబ్బ రోడ్డు మీద సంచుల నిండా డబ్బు దొరికింది.. ఇంటికి ఎత్తుకుపోదామనుకున్న వారికి తీరని నిరాశ ఎదురయ్యింది. ఎందుకంటే అవి కత్తిరించిన నోట్ల ముక్కల సంచులు. వీటిని చూసిన జనాలు.. […]
సాధారణంగా నేషనల్ హైవే పై జనాలు గుమి కూడితే అక్కడ ఏదో పెద్ద యాక్సిడెంట్ అయి ఉంటుందని అందరం వెళ్లి చూస్తుంటాం.. కానీ అక్కడ సీన్ చూసి జనాలు ముక్కున వేలు వేసుకొని వింతగా ఆ దృశ్యాన్ని చూస్తుండిపోయారు. ఎందుకో తెలుసా? ప్రతిరోజూ వేలాది వాహనాలు, ప్రజలు తిరిగే జాతీయ రహదారిపై వందల సంఖ్యలో కండోమ్లు కుప్పలు తెప్పలుగా పడి ఉండటం… అందరినీ ఆశ్చర్య పరిచింది. కర్ణాటక తుముకూర్ శివారులోని జాతీయ రహదారి 48పై వందల సంఖ్యలో […]