తల్లిదండ్రులు దైవంతో సమానం అనే విషయం ప్రతి ఒక్కరి తెలుసు. వారిని క్షేమంగా చూసుకోవడం దైవ పూజతో సమానమని పెద్దలు అంటుంటారు. కానీ కొందరు పుత్రులు.. తల్లిదండ్రులకు అన్నం పెట్టరు కానీ దేవుళ్లకు పాలాభిషేకాలు చేస్తుంటారు. అలాంటి ఓ కొడుకు, కోడలికి కోర్టుకు అదిరిపోయే తీర్పు ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ముఖ్యమంత్రి జగన్ నేడు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. దేవుడి దయవల్ల నరసాపురంలో ఒకేసారి రూ.3,300 కోట్ల అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఎంతో ఆనందంగా ఉందని.. త్వరలో నరసాపురం రూపు రేఖలు మారిపోతాయని అన్నారు. నరసాపురంలో ఆక్వా వర్సిటీకి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో చెప్పకపోయినా అనేక పనులు చేస్తున్నామని.. పేదల […]
దివంగత నటులు కృష్ణంరాజు పేరు మీద స్మృతివనం ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. కృష్ణంరాజు స్మృతివనం కోసం రెండెకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించింది. కృష్ణంరాజు స్వగ్రామం అయిన మొగల్తూరులో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సంస్మరణ సభలో రోజా, కారుమూరి నాగేశ్వరరావు వంటి ఏపీ మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొని నివాళులు అర్పించారు. అనంతరం కృష్ణంరాజు కుటుంబ సభ్యులని పరామర్శించారు. కృష్ణంరాజు భౌతికంగా దూరమైనప్పటికీ.. మన మనస్సులో ఎప్పుడూ మనతోనే ఉంటారని మంత్రులు అన్నారు. రీల్ […]
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఐతే పవన్ ఓడిపోవడానికి కారణం కుల సమీకరణాలన్న విషయం అని అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో కులం పాత్ర చాలా పెద్దది. ఈ సమీకరణాలు తెలియకుండా భరిలోకి దిగితే ఓటమి చవి చూడవలసి వస్తుంది. అయితే ఈ ఓటమి నుండి జనసేనాని పాఠాలు నేర్చుకున్నట్టే కనబడుతోంది ప్రస్తుతం పవన్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే. ఎందుకంటే ఈసారి కూడా ఓడిన […]
త్వరలోనే ఏపీలో ఉప ఎన్నికల నగరా మోగనుంది. నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏ నిమిషమైనా రాజీనామా చేయవచ్చు. లేదంటే వైసీపీనే ఆయనపై వేటు వేయవచ్చనే ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. ఈ క్రమంలో ఎంపీ పదవికి రాజీనామా చేసి.. వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత రఘురామా అడుగులు ఎటువైపు పడతాయి.. ఆయన బీజేపీలో చేరతారా.. లేక టీడీపీలో జాయిన్ అవుతారా అనే చర్చ సాగుతున్న సమయంలో తాజాగా ఓ కొత్త ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మత్య్సకారుల కోసం నిన్న(ఫిబ్రవరి 20న) రాజమండ్రి నుంచి నరసాపురం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో తమ అధినేతకు జనసైనికులు అడుగడుగున నీరాజనం పలికారు. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ లో నిలుచుని ర్యాలీగా వెళ్తున్న సమయంలో దారి అంతా జనసంద్రంగా మారిపోయింది. ఒకానొక సమయంలో జనసేన అధినేత కారుపై నిలబడి అభివాదం చేస్తున్న సమయంలో అభిమాని ఒకరు అత్యుత్సాహం ప్రదర్శించడంతో పట్టు తప్పి కింద పడబోయారు. అయితే ఈఘటనలో ఆయనకు […]
ఆ చేప దొరికితే లక్షాధికారి అయినట్లు భావిస్తారు మత్స్యకారులు. ఆ చేపను పట్టుకున్న జాలరికి కాసుల పంటే. అందుకే గంగపుత్రులు దానిని బంగారు చేప అంటారు. అది వలకు చిక్కడం చాలా అరుదు. అలాంటి చేప ఓ గంగపుత్రుడికి చిక్కింది. మార్కెట్ లో ఆ చేప లక్షల్లో ధర పలికింది. ఇంతకీ ఆ చేప ఏంటి? లక్షల్లో ధర పలకటానికి ఆ చేపకు ఉన్న ప్రత్యేకతలు ఏమిటి? అనే సందేహం మీకు రావచ్చు. అయితే మీరు ఆ […]