మై విలేజ్ షో అనే యూట్యూబ్ చానల్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు గంగవ్వ. తెలంగాణ మాండలికంలో అద్భుతంగా మాట్లాడుతూ, మంచి వాక్చాతుర్యంతో అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. యితే ఇటీవల ఆమె ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి విదితమే. టీడీపీ అధినేత నారా చంద్రబాబునుద్దేశించి ఓ టివీ కార్యక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
మంగళవారం బాపట్ల జిల్లా నిజాంపట్నం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ వేదిక నుంచి వైఎస్సాఆర్ మత్స్యకార భరోసా అయిదో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
ఏపీ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా ఉన్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల మధ్య మాట యుద్ధం సాగుతుంది. ఈక్రమంలో తాజాగా టీడీపీ అధినేత కాన్వాయ్ లోకి వైఎస్సార్ సీపీ వాహనాలు రావడం కలకలం రేపింది.
విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపక నేత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) శత జయంతి ఉత్సవాలను ఇటీవల ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా ప్రముఖ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. అప్పటి నుండి రజనీకాంత్ పై విమర్శలు మొదలయ్యాయి. దీనిపై..
ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల మధ్య సభలు, సమావేశాలు .. ఏడాది ముందే ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటి అయ్యారు. ఈ సీక్రెట్ భేటీని నాదెండ్ల మనోహర్ రివిల్ చేశారు.
ప్రకాశం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎర్రగొండ పాలెంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో.. దీన్ని వ్యతిరేకిస్తూ.. వైసీపీ నేతలు నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం కనిపిస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో శోభకృత్ నామ సంవత్సర ఉగాది శోభ వెల్లివిరుస్తోంది. అలానే ఏపీ ప్రజలు ఉగాది పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ఏడాది జాతకరీత్యా ఎలా ఉండబోతోంది? అనేది తెలుసుకోవాలి అనుకుంటారు. తమ జాతకాలే కాకుండా.. ప్రముఖుల జాతకాలూ ముఖ్యంగా రాజకీయ నాయకుల జాతకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు జాతకం ఎలా ఉందో పండితులు చెప్పారు.
తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గురువారం రాత్రి కన్నుమూశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. బచ్చుల అర్జునుడు అంత్యక్రియాల్లో పాల్గొన్నారు. అంతేకాక చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు అర్జునుడి పాడెను మోశారు.
ఏపీలో వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రతి పక్షనేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో విరుచక పడ్డారు.
Taraka Ratna Death News: 23 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న నందమూరి తారకరత్న శనివారం నాడు సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే తారకరత్న కుటుంబ సభ్యుడు నారా లోకేష్ కూడా.. తన బావ మరణం పట్ల ట్విట్టర్ వేదికగా స్పందించారు.