సూపర్ స్టార్ మహేష్ బాబు చాలారోజుల తర్వాత ఓ పెళ్లిలో సందడి చేశాడు. సింపుల్ గా కనిపించినప్పటికీ.. ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వెళ్లిపోయాడు.
సెలబ్రిటీలు కూడా సాధారణ మనుషుల్లానే దైవభక్తిని కలిగి ఉంటారు. అయ్యప్ప మాలలు, భవానీ మాలలు ధరిస్తూ తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు. ఇక హీరోయిన్లు అయితే వీలు చిక్కినప్పుడల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలను, ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు. రష్మిక మందన్న, తమన్నా లాంటి హీరోయిన్లు ఆలయాలను సందర్శించడమే కాకుండా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. తాజాగా మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కటంటే ఒక్కటే ఫొటో దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అయిపోయాడు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మహేష్ ఫొటోలే దర్శనిమిచ్చాయి. మరీ దానికి రీజన్ ఏంటి?
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె కుటుంబ సభ్యులను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఒక వైపు కుటుంబాన్ని చూసుకుంటూనే మరోక వైపు సమాజంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఉమెన్స్ డే సందర్బంగా మహిళలకు నమ్రత ఓ విజ్ఞప్తి చేశారు.
సెలబ్రిటీలు ఓవైపు సినిమాల పరంగా కెరీర్ సాగిస్తూనే.. మరోవైపు వ్యాపార రంగంలో రాణించే ప్రయత్నాలు చేస్తుంటారు. టాలీవుడ్ లో అటు సినిమాలను, ఇటు బిజినెస్ ని సమపాళ్లలో మేనేజ్ చేస్తున్న వారు ఎవరైనా ఉన్నారంటే.. ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతల పేర్లే వినిపిస్తాయి.
ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా.. సినిమాలు, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే మహేష్.. ఇప్పటిదాకా వేల కుటుంబాలలో వెలుగు నింపారు. తాజాగా మరోసారి మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఓ చిన్నారి ప్రాణాలు కాపాడిన మహేష్, నమ్రత దంపతులకు నిర్మాత నాగవంశీ కృతజ్ఞతలు తెలిపాడు.
మహేష్ బాబు పర్సనల్ మేకప్ మ్యాన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ వార్త తెలిసిన వెంటనే మహేష్ బాబు సతీమణి సమ్రత వారి ఇంటికి వెళ్లి పట్టాభి కుటుంబసభ్యులను పరామర్శించారు.
నమ్రతా శిరోద్కర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మిస్ ఇండియా కిరీటం గెలుచుకుని.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్, టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించారు. ఆ తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని వివాహం చేసుకుని.. సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు నమ్రత. ప్రస్తుతం భర్త, పిల్లలే లోకంగా బతుకున్నారు. భార్యగా, తల్లిగా బాధ్యతల నిర్వహణలో మునిగిపోయారు. అంతేకాక మహేష్ బాబుకు సంబంధించిన వ్యాపార, సామాజిక వ్యవహరాలన్నింటిని నమ్రతే చూసుకుంటారు. […]
నమ్రత.. హీరోయిన్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఘట్టమనేని కోడలుగా మరింత మంది అభిమానాన్ని పొందారు. వివాహం తర్వాత సినిమాలకు దూరమైనా కూడా.. సోషల్ మీడియాలో వేదికగా ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంటూ ఉంటారు. వారి డైలీ యాక్టివిటీస్, వెకేషన్స్ కు సంబంధించిన పిక్స్, వీడియోలు షేర్ చేస్తుంటారు. మహేశ్, గౌతమ్, సితారల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు. తాచాగా నమ్రత […]
నమ్రతా శిరోద్కర్.. మిస్ ఇండియా కిరీటం గెలుచుకుంది.. మోడల్గా రాణించింది.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్, టాలీవుడ్లో హీరోయిన్గా పలు చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలో 2000 సంవత్సరంలో విడుదలైన వంశీ చిత్రంలో.. మహేష్ బాబుకు జోడిగా నటించింది నమ్రతా. ఆ తర్వాత రీల్ కపుల్ కాస్త.. ప్రేమలో పడి.. రియల్ కపుల్గా మారారు. వీరి వివాహం జరిగి ఇప్పటికి 15 ఏళ్ల అవుతుంది. వీరికి ఇద్దరు సంతానం గౌతమ్, సితార ఉన్నారు. ఒకప్పుడు […]