ప్రతి మనిషికి జీవితంలో కష్టాలు వస్తాయి. ఈ క్రమంలో వారి సత్తా కూడా బయటికి వస్తుంది. విద్య వ్యక్తిని శక్తిగా మార్చుతుంది. లక్ష్యాన్ని చేరాలని గట్టి సంకల్పం ఉంటే పేదరికాన్ని జయించవచ్చు. పట్టుదల, సాధించాలనే కసి ఉన్నంతవరకు ప్రపంచంలో ఏదీ ఆపలేదు.
ఈ యువతి పేరు శోభ. వయసు 18 ఏళ్లు. ప్రస్తుతం డిగ్రీ సెకండియర్ చదువుతోంది. అయితే, త్వరలో పరీక్షలు ఉండడంతో ఇంట్లో చదువుకుంటూ ఉండేది. కాగా, ఇటీవల ఓ రోజు రాత్రి ఈ యువతి బయటకు వెళ్లింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
వీళ్లిద్దరూ భార్యాభర్తలు. ఓ కుమారుడు, ఇద్దరు కూతుళ్ల సంతానం. అందరికీ పెళ్లిళ్లు చేశారు. సంతోషంగా బతుకుతున్న తరుణంలోనే భర్త పక్షవాతానికి గురయ్యాడు. కొన్నాళ్ల తర్వాత భార్య కూడా అనారోగ్య పాలైంది. మంచాన పడి అందరికీ భారమయ్యామని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ నడుస్తోంది. క్రికెట్ ప్రియులందరూ మ్యాచ్ ను చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మరొకవైపు బెట్టింగ్ ముఠాలు తమ దందాను కొనసాగిస్తున్నాయి. ఇలాంటి వారిపై నిఘా పెట్టిన పోలీసులు తరచూ అరెస్ట్ లు చేస్తుంటారు. తాజాగా నల్గొండ జిల్లాలో కూడా ఓ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణలో మరో పరువు హత్య కలకలం సృష్టించింది. ప్రేమించిన యువతితో పెళ్లికి ఒప్పుకోవాలని కోరినందుకు యువతి కుటుంబ సభ్యులు యువకుడిని దారుణంగా నరికిం చంపారు.
ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాల వలన అనేక ఘోరాలు జరుగుతున్నాయి. పరాయి వారి మోజులో పడి పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. భాగస్వామికి తెలియకుండా పరాయి వారితో పడక సుఖం పంచుకుంటున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నారని భాగస్వామిని, కన్న బిడ్డలను హత్యలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా వివాహేతర సంబంధానికి మరొకరు బలయ్యారు.
డబుల్ బెడ్ రూం వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూసిన ఓ మహిళకు నిరాశే ఎదురైంది. దీంతో మనస్థాపానికి గురైన ఆ మహిళ అధికారుల ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.
ఉన్నత చదువులు పూర్తి చేసిన మధుబాబు .. 2012లో కానిస్టేబుల్ గా సెలక్టయ్యాడు. ఇక ఉద్యోగం రావడంతో అదే ఏడాదిలో Y యువతిని పెళ్లి కూడా చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేవు. కానీ, ఆ కోరిక మాత్రం నెరవేరలేదు.
విధి ఆడిన వింత నాటకం. పాపం.. భర్త కళ్లెదుటే భార్య ప్రాణాలు విడిచింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?
దేశమంతా రుణపడి ఉండాల్సింది ఇద్దరికి. ఒకరు జవాన్, మరొకరు కిసాన్. సరిహద్దుల్లో సైనికుడు పహారా కాయకపోతే మన ప్రాణాలకు గ్యారంటీ లేదు. పొలంలో రైతు అన్నం మెతుకు పండించకపోతే ప్రాణాలు నిలబడవు. దేశంలో ఈ దేహం ప్రాణంతో నిలబడాలంటే ఈ ఇద్దరూ ఉండాల్సిందే. ఈ దేశానికి అందరికన్నా ఎక్కువ సేవలు అందించేది ఈ ఇద్దరే. గ్రామంలో ఉండేవారు ఎక్కువగా రైతులకు, సైనికులకు ప్రాధాన్యత ఇస్తారు. తాజాగా ఓ ఆర్మీ జవాన్ విషయంలో ఇదే జరిగింది. దేశానికి విశిష్టమైన […]