పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే మధురమైన జ్ఞాపకం. అందుకే యువత తమ పెళ్లిని ఎంతో ఘనంగా, కొత్తగా నిర్వహించుకోవాలని కోరుకుంటుంది. ఇక పెళ్లి కొడుకు స్నేహితులు చేసే సందడి మాములుగా ఉండదు. తాజాగా పెళ్లిలో కొందరు యువకులు చేసిన పని అందరిని ఆగ్రహం వచ్చేలా చేసింది.
సమాజంలో జరిగే నేరాలు, ఘోరాలను అరికట్టడంలో పోలీసులదే కీలక పాత్ర. వారు ఉండటం వలనే ప్రజలు హాయిగా ఇళ్లలో నిద్రపోతున్నారు. కేవలం సంఘ విద్రోహ శక్తుల నుంచే కాకుండా, ఇతర ప్రమాద సమయాల్లో కూడా ప్రజలను పోలీసులు కాపాడుతుంటారు. తాజాగా చనిపోయిందని అందరూ భావించిన ఓ మహిళను సమయస్పూర్తితో ఓ కానిస్టేబుల్ కాపాడారు.
మ్మ అనే పిలుపు కోసం ఎదురు చూస్తుంది. తొమ్మిది నెలలు మోసాక.. బిడ్డ తొలి చూపు కోసం ఎదురు చూస్తుంటుంది. కానీ ఆమె ఆశలను అడియాశలు చేస్తోంది ప్రభుత్వ ఆసుపత్రుల నిర్లక్ష్యం. వైద్యం ఖరీదైన నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి పురుడికి వెళుతున్న గర్భిణీల పాలిట శత్రువులుగా మారుతున్నారు వైద్యులు.
పెళ్లికి కీలకమైన అంశం షాపింగ్. దుస్తులు, నగలు, ఇతర పెళ్లి సామాన్ల కోసం గంటలు గంటలు షాపుల్లో గడిపేస్తుంటారు. ఒకరికి నచ్చినదీ మరొకరికి నచ్చదు. అందరికీ నచ్చే సరికి సమయం మించి పోతుంది
గాడిద అనే ఓ తిట్టు కింద చూస్తాం. లేదంటే పని పాట చేయకుండా ఖాళీగా తిరుగుతున్నవారిని గాడిదలు కాస్తున్నావా అని అంటాం. కానీ ఓ వ్యక్తి నిజంగా గాడిదలు కాస్తూనే లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. గాడిద పాలతో వ్యాపారం చేస్తూ ఔరా అనిపిస్తున్నారు.
పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు కృష్ణవేణి. కొంత వరకు చదువుకున్న ఈ మహిళ.. గత కొంత కాలం నుంచి ఓ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనికి కుదిరింది. అయితే ఇటీవల ఇంటికి వెళ్తున్నానని చెప్పి..!
సెలబ్రిటీలు కూడా సాధారణ మనుషుల్లానే దైవభక్తిని కలిగి ఉంటారు. అయ్యప్ప మాలలు, భవానీ మాలలు ధరిస్తూ తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు. ఇక హీరోయిన్లు అయితే వీలు చిక్కినప్పుడల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలను, ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు. రష్మిక మందన్న, తమన్నా లాంటి హీరోయిన్లు ఆలయాలను సందర్శించడమే కాకుండా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. తాజాగా మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.
నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఓ విద్యార్థిని క్లాస్ రూంలోనే ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అమ్రాబాద్ మండలం పరిధిలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువుల ఆందోళనకు దిగారు.
గాడిద పాలకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఆయుర్వేద మందులు, కాస్మొటిక్స్ తయారీలో గాడిద పాలనే వాడుతున్నారు. గాడిద పాలకు ఉన్న డిమాండ్ను గ్రహించాడో యువ పాడిరైతు. అంతే తక్కువ టైమ్లో ఫుల్ సక్సెస్ అయ్యాడు.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే ఈ ప్రమాదాలు ఎక్కువగా తెల్లవారు జామున సమయంలో జరుగుతున్నాయి. తాజాగా అలా తెల్ల తెల్లవారే సమయంలో జరిగిన ఓ ఘోర ప్రమాదం నలుగురిని బలి తీసుకుంది.