పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించే సినిమాలపై ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొంటున్నాయి. బాహుబలి తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీలో నటిస్తున్నాడు. ఇక తెలుగులో తమిళ్ హీరో సూర్యకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.
అసలు Project K అంటే ఏంటి?. ‘కల్కి’, ‘కాలచక్ర’, ‘కలియుగ్’ ఇలా పలు పేర్లు ప్రచారం చేశారు. ఆ సస్పెన్స్కి తెరదించుతూ ‘‘ప్రాజెక్ట్ కే’.. కే ఫర్ కల్కి. కల్కి 2898 ఏడీ’ అంటూ టైటిల్ రివీల్ చేశారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ కే ఫస్ట్ గ్లింప్స్ ఎట్టకేలకు వచ్చేసింది. నిజంగా ఫస్ట్ గ్లింప్స్ మామూలుగా లేదు. ఫస్ట్ గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది.
ప్రాజెక్ట్ కే ఈ ఘనత సాధించనున్న తొలి ఇండియన్ సినిమాగా నిలవనుంది. ఇది తమకు ఎంతో గర్వకారణమైన విషయమని, శాన్-డీగో వచ్చేస్తున్నామని ఆ చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది.
రామాయణ ఇతిహాసాన్ని ఆధారంగా ఆదిపురుష్ సినిమా తెరకెక్కించారు. గత నెల 16న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలైంది. సినిమా తొలి ఆట నుండే నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ -కె కు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ ప్రకటించింది చిత్ర యూనిట్. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ నటిస్తున్న ఈ సినిమాలో మరో స్టార్ హీరో జాయిన్ కాబోతున్నట్లు అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్.
ప్రభాస్ ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేసేందుకు మైండ్ పోయే సర్ ప్రైజ్ వచ్చేసింది! ఎలాంటి చప్పుడు లేకుండానే 'ప్రాజెక్ట్ k' కొత్త వీడియోని రిలీజ్ చేశారు. అది కాస్త సమ్ థింగ్ ఫిషీ అనేలా ఉంది.
డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చే న్యూస్. అవును 'ప్రాజెక్ట్ k' కోసం డైరెక్టర్ నాగ్ అశ్విన్ పెద్ద ప్లానే వేస్తున్నాడట. ప్రస్తుతం ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇండస్ట్రీలో కొన్నిసార్లు నిర్మాతలు బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకునే సందర్భాలు చూస్తుంటాం. తాము ముందే స్టోరీ విని, నిర్మించేందుకు రెడీగా ఉన్నప్పటికీ.. తీరా ప్రాజెక్ట్ పట్టాలెక్కే సమయానికి ఏదొక కారణం చేత మిస్ చేసుకున్న సందర్భాలు ఎదురవుతుంటాయి. రీసెంట్ గా తన కెరీర్ లో కూడా కథ నచ్చి.. సినిమా నిర్మించలేకపోయానని ఫీల్ అవుతున్న సినిమా ఒకటుందని సర్ప్రైజ్ చేసింది నిర్మాత స్వప్న దత్.