వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. రాష్ట్రంలో విద్యావ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అందరికి నాణ్యమైన విద్యను అందించడం కోసం సీఎం జగన్ ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. నేడు అవి మంచి ఫలితాలు ఇవ్వడమే కాక.. అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు పొందుతున్నాయి. తాజాగా స్విట్జర్లాండ్ మాజీ అధ్యక్షుడు ఏపీ విద్యా వ్యవస్థపై ప్రశంసలు కురిపించాడు. ఆ వివరాలు..
ఏపీ ప్రభుత్వం చేపట్టిన నాడు- నేడు కార్యక్రమం ద్వారా తాము సాధించిన ప్రగతి, అభివృద్ధి గురించి వెల్లడించారు. ఒకప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు అంటే కూలిన గోడలు, కుంగిన పైకప్పులు, టీచర్ల కొరత, క్రీడా మైదానాలు లేకపోవడం, అరకొర సౌకర్యాలు.. ఇవే గుర్తొచ్చేవన్నారు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఏపీ ప్రభుత్వ పాఠశాలలు కొత్త బిల్డింగుల నుంచి డిజిటల్ లైబ్రరీల వరకు సకల సౌకర్యాలతో విలసిల్లుతున్నాయి. అందుకు కారణం ఒకే ఒక్క పథకం.. అదే ‘నాడు–నేడు’ అంటూ […]
ఓ కుటుంబం, సమాజం, మొత్తంగా దేశం అభివృద్ది చెందాలంటే ముఖ్యంగా కావాల్సింది విద్య. అజ్ఞానాన్ని తొలగించి.. విజ్ఞాన జ్యోతులు వెలిగించే శక్తి అక్షరానికి ఉంది. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదంటారు. కానీ విద్యాదానం దాని కన్నా గొప్పది. అన్నం పెడితే ఆ పూట కడుపు నిండుతుంది. అదే విద్యాదానం చేస్తే.. అది అన్నం సంపాదించుకునే మార్గం చూపుతుంది. గురువును దైవంగా భావించే సమాజం మనది. రాజుకు లేని గౌరవం గురువుకుండేది. అంత గొప్ప స్థానం సంపాదించుకున్న విద్యావ్యవస్థ.. […]
2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతటా పాదయాత్ర చేస్తున్నారు. జనాల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు.. కష్టాలను కళ్లారా చూశారు. వారి బాధలను విన్నారు. ఇక పాదయాత్రలో ఎందరో తల్లిదండ్రులు వెళ్లబోసుకున్న గోడు ఒక్కటే. “అన్న.. మా పిల్లలకు మంచి చదువు కావాలి. ప్రైవేట్ బడులకు పంపేంత ఆర్థిక స్తోమత మాకు లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు సరిగా లేవు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి అప్పులు […]
ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ‘నాడు-నేడు’ పథకం ద్వారా ఈ అసాధ్యం సుసాధ్యం అయ్యింది. మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వదిలి ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గుచూపుతున్న తరుణంలో జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పాఠశాలల రూపు రేఖల్నే మార్చివేసింది. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల పట్ల ఆకర్షితులయ్యేలా ఈ ‘నాడు-నేడు’ పథకం […]
నాయకుడు చేసే ఓ మంచి ఆలోచన లక్షల మందికి ప్రయోజనం చేకూరుస్తుంది. కోట్ల మందిని ప్రభావితం చేస్తుంది. అచ్చం ఇలానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ఆలోచన ఇప్పుడు దేశానికే ఆదర్శం అయ్యింది. ఆ ఆలోచనే ఇప్పుడు మన దేశంలోని ప్రభుత్వ పాఠశాలల ముఖ చిత్రాలను మార్చబోతుంది. తెలుగు వారంతా గర్వించతగ్గ ఆ వివరాల్లోకి వెళ్తే.. ప్రభుత్వ పాఠశాలలను.. ప్రైవేటు స్కూల్స్కు ధీటుగా తీర్చిదిద్దడం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన అత్యద్భుతమైన కార్యక్రమం […]
విద్య, వైద్యం వంటి రంగాల్లో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అద్భుతంగా ఉన్నాయని.. ఈ విషయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని, ఏపీ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అన్నారు లోక్సత్తా పార్టీ నాయకుడు జయప్రకాశ్ నారాయణ. నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఎందరికో మేలు జరుగుతుందని తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన అందరికి ఆరోగ్యం పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొన్న జేపీ.. సీఎం జగన్ సంకల్పాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పేద ప్రజల సంక్షేమానికి కచ్చితంగా డబ్బు ఖర్చుపెట్టాలి. మన […]
విద్యా వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను నిరసిస్తూ ఏబీవీపీ బంద్ కు పిలుపు నిచ్చింది. ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని నిలిపి వేయాలని, జీవో నెం.117 ఉత్తర్వు లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో రేపు(మంగళవారం) పాఠశాలల బంద్ నిర్వహిస్తోంది. ఆదివారం ఏలూరులో సమావేశమైన సంఘ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లీష్ తో పాటు తెలుగు మాద్యమాన్ని కూడా కొనసాగించాలని, నాడు–నేడు పేరుతో […]
ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికిగాను భారీగా నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా మనబడి నాడు-నేడు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పనుల్లో నాణ్యత ప్రమాణాలను గాలికి వదిలేశారు. తూతూమంత్రంగా మరమ్మతులు చేస్తున్నారు. మరోవైపు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో కొన్ని ప్రాంతాల్లో పనులే ముందుకు కదలడం లేదు. వారం రోజుల వ్యవధిలో రెండుచోట్ల స్కూళ్ల పైకప్పు పెచ్చులూడిపడటంతో నాడునేడు పనులపై విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. కర్నూల్ జిల్లా సి.బెళగల్ […]
అమరావతి- కృష్ణా జలాల విషయంలో తెలగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల మధ్య వివాదం చలరేగుతోంది. రెండు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు కేంద్రానికి పిర్యాదు చేసుకున్నారు. ఏపీ ఏకంగా తెలంగాణపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య సంబందాలు దెబ్బతిన్నాయి. ఇదిగో ఇటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణకు సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. జగన్ ప్రభుత్వం ఓ సాఫ్ట్ వేర్ విషయంసో తెలంగాణకు సాయం అందించింది. నాడు నేడు సాఫ్ట్ వేర్ను తెలంగాణ […]