దేశ రాజకీయాలందు.. ఏపీ రాజకీయాలు వేరు. ఇక్కడ ఎవరు గొంతు ఎత్తి ప్రశ్నిస్తే.. వారే లైమ్ లైట్ లో ఉంటారు. నిత్యం ఏదో ఒక రగడ నడుస్తూనే ఉంటుంది. ఇక సవాళ్లు, ప్రతిసవాళ్లుకు కూడా లోటు ఉండదు.
ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల మధ్య సభలు, సమావేశాలు .. ఏడాది ముందే ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటి అయ్యారు. ఈ సీక్రెట్ భేటీని నాదెండ్ల మనోహర్ రివిల్ చేశారు.
ఏ పార్టీకైనా కార్యాకర్తలే మూలం. పార్టీని ఆదరించాలన్నా, పార్టీ అధినాయకుడుని ఆదరించాలన్నా అంతా వారి చేతుల్లోనే ఉంటుంది. అలాంటి వారికి, వారి కుటుంబాలకు అండగా నిలవాలని సంకల్పించాడు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన పూర్తి దృష్టిని రాజకీయాలపైనే కేంద్రీకరించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అలానే తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వారిపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో జనవాణి కార్యక్రమం ప్రకటించిన సందర్భంగా విశాఖలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైజాగ్ వేదికగా పవన్ కల్యాణ్పై దాడి చేసేందుకు కొందరు కుట్ర చేశారంటూ కొన్ని రోజుల క్రితం జనసేన పార్టీ […]
Nadendla Manohar Meets Vangaveeti Radha Krishna: వంగవీటి రాధా మళ్ళీ పార్టీ మారుతున్నారా? అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు వంగవీటి రాధ పార్టీ మార్పుపై మూడేళ్ళుగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వంగవీటి రాధ క్లోజ్ ఫ్రెండ్స్ అయిన వల్లభనేని వంశి, కొడాలి నాని ఆయనను వైసీపీలోకి రావాలని పదే పదే కోరుతున్నట్లు ప్రచారం జరిగింది. వీళ్ల ముగ్గురు ఎప్పుడు కలసినా రాధ పార్టీ మారుతున్నారంటూ ప్రచారం మొదలయ్యేది. అయితే వైసీపీ నుంచి బయటకు […]
విజయవాడకు సమీపంలో నిర్వహిస్తున్న జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా నెలకొల్పిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించడంపై జనసేన నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు విజయవాడలో ఆవిర్భావ వేడుకలతో పాటు భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్తో పాటు సీనియర్ నాయకులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సభకు సంబంధించి జనసేన పార్టీ ఫ్లెక్సీలను విజయవాడలోని పలు ప్రాంతాల్లో బ్యానర్లను, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంట్లో భాగంగా విజయవాడ బ్యారేజీ వద్ద నెలకొల్పిన […]
సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గొప్పగా చేస్తుంటారు. ముఖ్యంగా ఏపిలో సంక్రాంతి పండుగకు దూర ప్రాంతాల్లో ఉన్నవారు తమ స్వంత ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతుంటారు. ఇక ప్రయాణీకులకు ఏపి సర్కార్ షాక్ ఇచ్చింది. సంక్రాంతి సీజన్ లో ఆర్టీసీ బస్సు టికెట్ల రేట్లు 50 శాతం పెంచింది. అసలే కరోనా కష్టకాలం అంటుంటే ఇప్పుడు సర్కారు తీసుకున్న నిర్ణయింతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. సంక్రాంతి సీజన్ లో ఆర్టీసీ బస్సు టికెట్ల […]
బుధవారం అమరావతిలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాదేండ్ల మనోహర్ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరిని గౌరవించి మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని… ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడారో ఒకసారి చూడాలని చురకలు అంటించారు. పవన్ కల్యాణ్ను ధైర్యంగా ఎదుర్కోలేక వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ.. సినిమా వాళ్లను వాడుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా ఆర్థిక సంక్షోభం […]
చిరంజీవి వరుస సినిమాలతో దూసుకెళ్తున్న సమయంలో త్వరలోనే జనసేనలో చిరంజీవి కీలక పాత్రను పోషించబోతున్నారు. త్వరలోనే పవన్ వెంట చిరంజీవి నడువబోతున్నారు. పవన్కు అండగా నిలువబోతున్నారు అంటూ జనవరిలో నాదెండ్ల కామెంట్ చేశారు. దాంతో జనసేన, మెగా అభిమానుల్లో ఆనందం నెలకొన్నది. మెగాస్టార్ చిరంజీవిది రాజకీయాల్లో ఒక ఫెయిల్యూర్ స్టోరీ. నిజానికి ఆయన రాజకీయాలలో యాక్టివ్ గా ఉండి ఉంటే తన ప్రజారాజ్యం పార్టీని కాపాడుకుంటే ఇప్పటికీ చిరంజీవిది పాలిటిక్స్లో ఒక సక్సెస్ స్టోరీ అయి ఉండేది […]