కొందరి నిర్లక్ష్యం కారణంగా పెను ప్రమాదాలు సంభవిస్తుంటాయి. మరికొన్ని అధికారులు, స్థానికుల చర్యలతో తృటిలో తప్పిపోతుంటాయి. నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే ఎన్ని ఘోరాలు జరిగాయే మనకు తెలిసిందే. ముఖ్యంగా కొందరు డ్రైవర్లు మద్యం మత్తులో, అతివేగంతో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుంటారు. తాజాగా విశాఖలో కూడా ఓ పెను ప్రమాదం తప్పింది. పెట్రోల్ ట్యాంకర్.. ఫుట్ ఓవర్ కింద ఇరుక్కుపోయింది.