గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మునుగోడు ఉపఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. ఓ మినీ సార్వత్రిక సమరం అన్నట్లుగా ఈ మునుగోడు ఉపఎన్నిక జరిగింది. చివరకు ఆదివారం వెలువడిన ఉపఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. మునుగోడులోకి కారు దూసుకెళ్లింది. అయితే బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ కి గట్టిపోటీనే ఇచ్చిన.. చివరకి ఓటమి పాలయ్యాడు. ఈ ఉపఎన్నికల్లో మొత్తం 47 మంది పోటీ చేశారు. వీరిలో ప్రజాశాంతి పార్టీ […]
తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నారు. రేపటితో ప్రచారం పూర్తి అవుతుంది.. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు ప్రచారాల హూరు కొనసాగిస్తున్నారు. తాజాగా మునుగోడు లో ప్రచారానికి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కాన్వాపై రాళ్ల దాడి జరిగింది. మునుగోడు మండలం పలివెల గ్రామంలో ఆయన ప్రచారం చేస్తున్న సమయంలో కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ […]
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పోలింగ్ కు సమయం దగ్గరపడుతుండడంతో ప్రధాన పార్టీల నేతలతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారు కూడా తమ తమ స్థాయుల్లో ప్రచారం సాగిస్తున్నారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ప్రజాశాంతి పార్టీ అధినేత కే ఏ పాల్ నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాల్, ఎన్నికల ప్రచారంలో కూడా చాలా ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. ఇటీవల దోశలు వేస్తూ.. చెప్పులు కుడుతూ కనిపించిన […]
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన పార్టీలన్నీ ప్రచారాల్లో మునిగిపోయాయి. ఇక అధికార టీఆర్ఎస్ తరుఫున కేటీఆర్ తో పాటు స్థానిక ముఖ్య నేతలు సైతం ఇంటింటి ప్రచారాల్లో పాల్గొంటున్నారు. ఇక త్వరలోనే సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూడా మునుగోడు ప్రచారంలో సుడిగాలి పర్యటనకు సిద్దమవుతున్నారట. ఇక దీంతో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలు కూడా ప్రచారంలో జోరుమీదున్నాయి. ఇదిలా ఉంటే మునుగోడు బై పోల్ లో […]