రోజులు మారుతున్నాయి.. రోజులతో పాటుగా మనిషి ఆలోచనలూ మారుతున్నాయి. మారుతున్న ఆలోచనలతో పాటుగా క్రైమ్ కూడా తన రూటును మార్చుకుంటూనే ఉంది. సమాజంలో రోజు రోజుకు చోటు చేసుకుంటున్న క్రైమ్స్ చూస్తే.. పోలీసులకే మతిపోతోంది. తాజాగా ములుగు పట్టణంలో వెలుగు చూసిన ఓ ముఠా దారుణాలు స్థానికంగా చర్చనీయాంశం అయ్యాయి. ఈ ముఠాకి బస్టాండ్లు, రద్దీగా ఉండే ప్రదేశాలే అడ్డ. యువకులే వారి టార్గెట్. చూపులతో గాలం వేసి.. కైపెక్కిస్తారు. వయ్యారాలతో ఆకర్షిస్తారు. ఇక అందాలకి ఆశపడ్డారో […]
తెలంగాణ, ములుగు జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ కు గుండెపోటు రావడంతో అతడు.. అక్కడికక్కడే కుప్పకూలాడు. దీంతో బస్సు పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం వీరభద్రపురం దగ్గర చోటుచేసుకుంది. బస్సులోని యాత్రికులు ఏపీలోని కాణిపాకం వాసులుగా తెలుస్తోంది. ప్రయాణికులు అందరూ సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం. ఈ […]
నమ్మేవాడుంటే.. కుక్కను చూపించి.. నక్క అని నమ్మించే సమాజం ఇది. ఇలాంటి సమాజంలో.. దొంగ బాబాలు, స్వామీజీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బండ్లు ఓడలు చేస్తాం.. ఓడలు బండ్లు చేస్తాం.. అని నమ్మిస్తారు. అలాంటి బాబా మాటలు నమ్మి కటకటలపాలైయ్యారు దొంగ నోట్లు తరలించే ముఠా. రద్దైన కరెన్సీ నోట్లను ఓ బాబా కొత్త కరెన్సీ నోట్లుగా మారుస్తానంటే నమ్మింది ఓ గ్యాంగ్. పక్కా పథకం ప్రకారం.. దొంగ నోట్లను, రద్దైన పాత నోట్లను […]
ఆమె ఒక సూపర్ ఉమెన్. 19 ఏళ్లుగా నడుస్తూనే ఉంది. విధి నిర్వహణలో భాగంగా ఆమె రోజూ రాను, పోను 8 కిలోమీటర్లు నడుస్తోంది. ఒకటి, రెండు రోజులో, నెలలో కాదు.. గత 19 ఏళ్లుగా ఆమె నడుస్తూనే ఉంది. ఉద్యోగం పట్ల ఆమెకున్న అంకితభావం ఇంకా నడుస్తూనే ఉంది. తనని నమ్ముకుని ఉన్న జనం మీద ప్రేమ ఇంకా నడుస్తూనే ఉంది. జనం గుండెల్లో ఆమె సినిమా నడుస్తూనే ఉంది. 19 ఏళ్లుగా రోజుకి 8 […]
ప్రియురాలిని నమ్మించి లాడ్జ్ కు తీసుకెళ్లిన ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. ఇటీవల ఏపీలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అయితే మొదట్లో ఇది అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు ఆ తర్వాత ప్రియుడిని విచారించగా నేనే హత్యాచేశానంటూ ఒప్పుకున్నాడు.పోలీసులు తెలిపిన కథనం మేరకు.. తెలంగాణ ములుగు జిల్లా మంగంపేటకు చెందిన అక్షిత ఎంబీబీఎస్ పూర్తి చేసి కర్ణాకటలోని చిక్కబళ్లపరం మెడికల్ కాలేజీలో పీజీ చేస్తోంది. ఆమెకు గతంలో ఆర్థోపెడిక్ […]
పోలీసులు అంటే లాఠీ చేత పట్టుకొని గంభీరంగా ఉంటారని, వారు ప్రతి చిన్న విషయానికి ప్రజలపై అధికారం ప్రదర్శిస్తారని చాలా మందిలో ఉండే అభిప్రాయం. కొందరు పోలీసులు చేసే అతి పనుల వలన పోలీసు వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది. నిజాయితీగా ఉండే వారికి కూడా ఆ మచ్చ అంటుతుంది. వాస్తవంగా పోలీసుల్లో చాలా మంది మానవత్వం కలిగి ఉంటారు. వారి కఠినమైన మాటతీరు వెనుక మానవత హృదయం దాగిఉంటుంది. ఎన్నో సందర్భాల్లో పోలీసులు ప్రజలకు సహాయపడటం […]
పెళ్ళంటే నూరేళ్ళ పంట అని అంటారు పెద్దలు. అయితే పెద్దలు కుదిర్చిన వివాహమైనా, ప్రేమ వివాహమైనా వారిలోని విభేదాల కారణంగా వారి కాపురాలు కూలిపోతున్నాయి. ఇలా వారి కాపురాలు కూలి పోవడానికి పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకోవడం ముఖ్య కారణం. భార్య వేరే వ్యక్తితో… భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకోకటి తెర మీదకు వస్తున్నాయి. అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు […]
మన సమాజంలో చాలా మంది తమకు దేవుడు పూనాడని.. వారి ద్వారా దేవుడు తమ వాక్కు జనాలకు చేరవేస్తాడనే నమ్మకం అనాదిగా ఉంది. సికింద్రాబాద్ బోనాల సందర్భంగా నిర్వహించే రంగం వేడుక కూడా ఇలాంటిదే. కొందరు దీన్ని నమ్ముతారు.. మరి కొందరు కొట్టి పారేస్తారు. అయితే కొన్ని సార్లు అనుకోని వింతలు కూడా చోటు చేసుకుంటాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన తెలంగాణ, ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తనకు కలలో శివుడు […]
తెలంగాణలోని ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఎర్రిగట్టమ్మ వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. శుక్రవారం రాత్రి అటుగా వెళ్తున్న ఆటోను.. వేగంగా వస్తున్న డీసీఎం వ్యాను ఢీకొట్టింది. జిల్లాలోని ఎర్రిగట్టమ్మ వద్ద ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వరంగల్లోని ఎంజీఎంకు తరలించారు. అక్రమంగా పశువులను తరలిస్తున్న డీసీఎం వ్యాను అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు పోలీసులు […]
తెలంగాణలో కుంభమేళగా చెప్పుకునే మేడారం జాతర మొదలైంది. జాతర మొదలైన గత మూడు రోజుల నుంచి భక్తుల వాహనాలతో రోడ్డు మరింత రద్దీగా మారింది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయి. తాజాగా ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం మేడారం జాతరకు వెళ్లే మార్గంలో గట్టమ్మ ఆలయం సమీపంలో ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వరంగల్ వైపు నుంచి మేడారం వెళ్లేందుకు […]