ప్రపంచంలోని అత్యంత ధనిక కుటుంబాల్లో ముఖేష్ అంబానీ కుటుంబం ఒకటి. లక్షల కోట్ల ఆస్తి కలిగిన అంబానీ కుటుంబం నిత్యం అత్యంత విలాసవంతంగా జీవితాన్ని గుడుపుతూ ఉంటుంది. ముఖ్యంగా గ్రోసరీస్ విషయంలో..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సు రెండు రోజుల పాటు జరగనుంది. ఎడ్వాంటేజ్ ఏపీ నినాదంతో.. 14 రంగాల్లో ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్బంగా రిలయన్స్ సంస్థల అధినేత ముకేష్ అంబానీ పెట్టుబడులకు సంభందించి కీలక ప్రకటన చేశారు.
రిలయన్స్ కంపెనీ రూ. 75 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. రాబోయే రోజుల్లో లక్షకు పైగా ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. నిజంగా ఇది ఎంతోమంది నిరుద్యోగులకు శుభవార్త అని చెప్పవచ్చు.
ముఖేశ్ అంబానీ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆయన కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ నిశ్చితార్థాన్ని వేడుకలా జరిపారు. ముంబైలోని అంబానీ నివాసం ఆంటిలియాలో నిశ్చితార్థం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న టాప్ సెలబ్రిటీలు, సినీ తారలు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. గురువారం సాయంత్రం అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ల నిశ్చితార్థం అంగరంగవైభవంగా జరిగింది. 2019లో వీళ్లిద్దరికీ పెళ్లిచేయబోతున్నట్లు ప్రకటించిన అంబానీ కుటుంబం తాజాగా వారికి నిశ్చితార్థం చేశారు. ఈ కార్యక్రమం మొత్తాన్ని గుజరాతీ […]
ఓ వార్త ఇప్పుడు ముంబై పోలీసులను పరుగులు పెట్టిస్తోంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి చెందిన పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ధీరూభాయి అంబానీ ఇంటర్నేషనల్ పాఠశాలకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. మంగళవారం సాయంత్రం పాఠశాలకు చెందిన ల్యాండ్ లైన్ కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. స్కూల్ లో బాంబు పెట్టామని.. పేల్చేస్తామంటూ బెదిరింపులకు దిగాడు. వెంటనే ఆ అజ్ఞానత వ్యక్తి ఫోన్ కట్ చేశాడు. […]
ముఖేష్ అంబానీ.. ఐశ్వర్యానికి కేరాఫ్ అడ్రెస్గా నిలిచారు. వేల కోట్ల సంపదతో.. మన దేశంలోనే కాక.. ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానం దక్కించుకున్న తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం మన దేశంలో.. రిలయన్స్ అడుగుపెట్టని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. బట్టలు మొదలు.. పెట్రోల్ బంకుల వరకు.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు ముఖేశ్ అంబానీ. దేశంలోనే టాప్ మోస్ట్ బిజినెస్మ్యాన్గా రాణిస్తున్నాడు. కుమారులిద్దరూ, కుమార్తె.. కూడా రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యంలో భాగస్వాములయ్యి.. తమ బాధ్యతలు […]
మెగా ఫ్యామిలీకి అన్ని శుభవార్తలే వినిపిస్తున్నాయి. త్వరలోనే మెగాస్టార్ ఇంట వారసుడో.. వారసురాలో రాబోతుంది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం మన దేశంలో పాన్ ఇండియా లెవల్లో.. సత్తా చాటి.. ఆయనను పాన్ ఇండియా హీరోగా నిలపడమే కాక.. విదేశాల్లో కూడా సత్తా చాటుతోంది. వరుస ప్రాజెక్ట్లతో చెర్రి బిజీగా ఉన్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం.. వరుస ప్రాజెక్ట్స్ పట్టాలెక్కిస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో రామ్ […]
మనిషి బతకడానికి కావాల్సిన అతి ముఖ్యమైనది.. ప్రధానమైనది డబ్బు. గాలి, నీరు, ఆహారం లేకపోతే.. ప్రాణం పోతుంది.. అలానే డబ్బు లేకపోయినా సరే ప్రాణం పోతుంది. అయితే మనలో చాలా మంది.. డబ్బు సంపాదన కోసం విపరీతంగా కష్టపడతారు. అయితే ఎంత చేసినా అనుకున్న ఫలితం మాత్రం పొందలేరు. మరి కొందరిని చూస్తే.. వారు పెద్దగా కష్టపడకపోయినా సరే.. డబ్బు దానంతట అదే వస్తుంది. మరి ఎందుకు ఇలా.. తేడా ఎక్కడ ఉంది అంటే.. వారి పేరులోని […]
ఆసియా ఖండంలోనే అత్యంత ధనవందుడైన గౌతమ్ అదానీ మరో అరుదైన ఘనత తన సొంతం చేసుకున్నారు. ఆస్తుల్లో 100 బిలియన్ క్లబ్(దాదాపు 7 లక్షల కోట్లు) డాలర్ల క్లబ్ లో చేరిపోయారు. అంతేకాకుండా.. ప్రపంచంలోనే పదో అత్యంత ధనవంతుడిగా అదానీ రికార్డు సృష్టించారు. 2022 సవంత్సరంలో అదానీ ఆస్తులు 23.5 బిలియన్ డాలర్లు పెరిగాయి. ఒక్క ఏప్రిల్ నెల ఒకటో తారీఖు ఒక్కరోజే అదానీ ఆస్తి విలువ 2.44 బిలియన్ డాలర్లు పెరిగింది. అంతేకాకుండా అత్యంత ఆస్తిపరుల […]
రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేశ్ అంబానీ నివాసమైన అంటిలియా మరోసారి వార్తల్లో నిలిచింది. అంటిలియా అడ్రస్ గురించి ఆరా తీసిన ముగ్గురు వ్యక్తులను న్యూ ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ట్యాక్సీ డ్రైవర్ ఇచ్చిన ఆధారాలతో స్థానిక ఆజాద్మైదాన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా న్యూ ముంబైలో అనుమానితులను పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం అంబానీ నివాసం ఎక్కడుంది అంటూ ఖిల్లా కోర్టు వద్ద తనను అడిగారంటూ ఓ టాక్సీ డ్రైవర్ తెలిపాడు. నీలం […]