సాధారణంగా ప్రజలు తమ కష్టాలు తొలగిపోవాలని దేవుళ్లకు మొక్కుతుంటారు. కొంతమంది ముడుపులు కడతారు. కష్టాలు తొలగిపోతే ముడుపులు సమర్పించుకుంటారు.. తలనీలాలు ఇస్తారు. ఎన్ని కష్టాలు పడైనా సరె తమ మొక్కులు చెల్లించుకుంటారు.