హైదరాబాద్- రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో 13 రోజుల పాటు నిర్విగ్నంగా జరిగిన శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తదితరులు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ క్రమంలో సహస్రాబ్ధి ఉత్సవాల రెండవ రోజు ముచ్చింతల్ వచ్చిన […]
శంషాబాద్- రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని శ్రీరామ నగరంలో జరుగుతున్న శ్రీ రామానుజా చార్యుల వారి సహస్రాబ్ధి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 5వ రోజు ఉత్సవాల్లో భాగంగా అష్టాక్షరీ మంత్రి పఠనం, శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞం, వైభవేష్టి, శ్రీరామ అష్టోత్తర శతనామావళి పూజ, పరమేష్టి యాగం, ప్రవచన తదితర కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్యవాల్లో సినీనటుడు, జనసేన అధినేత పవన్ […]
హైదరాబాద్- భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నోట తెలుగు సినిమా మాట. ఎంటీ ఆశ్చర్యంగా ఉందా. అవును.. మోదీ స్వయంగా తెలుసు సినిమాల గొప్పతనం గురించి వివరిస్తూ, పొగడ్తలతో ముంచెత్తారు. అది కూడా హైదరాబాద్ వేధికగా ప్రధాని మోదీ టాలీవుడ్ పై ప్రశంసలు గుప్పించడం విశేషం. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని చిన జీయర్ స్వామి ఆశ్రమం శ్రీరామ నగరంలో సమతా మూర్తి శ్రీరామాననుజాచార్యుల భారీ విగ్రహాన్ని ప్రధాని మోదీ శనివారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ […]
రామానుజాచార్యులు (క్రీ.శ. 1017 – 1137 ) విశిష్టాద్వైతమును ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త, ఆస్తిక హేతువాది, యోగి. రామానుజాచార్యుడు త్రిమతాచార్యులలో రెండోవాడు. ”అందరి దుఃఖాలూ దూరం చేయడానికి నేనొక్కడినే నరకంపాలైనా ఆనందంగా అంగీకరిస్తాను. మాధవుని ముందు మనుష్యులందరూ సమానులే. అతని నామాన్ని పలికే అధికారం అన్ని కులాలకీ ఉంది. అతని ఆలయంలోకి ప్రవేశించే అర్హత కులాలకు అతీతంగా అందరిదీ”.. ఇవి రామానుజులు వేర్వేరు సందర్భాల్లో చెప్పిన మాటలు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆయన పేరు మార్మొగిపోతుంది. కారణం రంగారెడ్డి […]
ఫిల్మ్ డెస్క్- ప్రముఖ సినీ గాయని సునీత, మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత సునీత సోషల్ మీడియాలో మరింత యాక్టీవ్ అయ్యింది. తన సినీ కేరీర్ కు సంబందించిన విషయాలతో పాటు, కుటుంబానికి సంబందించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది సునీత. ఈ క్రమంలోనే తాజాగా సునీత ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. భర్త రామ్ వీరపనేనితో కలిసి రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీరామనగరంలోని […]