దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి అని పెద్దవాళ్లు చెప్పిన మాటలను తూ.చ. తప్పకుండా పాటిస్తారు హీరోయిన్స్. ఒక్కసారి క్రేజ్ వచ్చాక దాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.
ఇప్పటి హీరోయిన్లు గ్లామరస్ ఒలికించడంలో ఏ మాత్రం వెనుకాడం లేదు. కాంపిటీషన్ ఉండటంతో పాటు మడి కట్టుకుని కూర్చుంటే వచ్చిన ఆఫర్లు కూడా పోతాయన్న ఆందోళనతో రొమాన్స్ సీన్లకు కూడా అంగీకరిస్తున్నారు. అందుకు ఉదాహరణ తమన్నానే
ఒక్క సినిమాతో తెలుగులో స్టార్ డమ్ తెచ్చుకున్న భామ మృణాల్ ఠాకూర్. ‘సీతారామం’లో ఆమె నటనకు ఫిదా అవ్వని వారుండరు. మహారాణి పాత్రలో ఆమె నటించిన తీరు అద్భుతం. ఆ సినిమాతో ఈ అమ్మడుకు టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ పెరిగింది
సామాన్యంగా సెలబ్రిటీ హోదా వచ్చాక.. నటీమణులు లగ్జరీ కార్లు, బైక్, వాచ్, బ్యాగ్స్ వంటివి ఖరీదైనవి కొంటుంటారు. అవి ఏదో ఒక సందర్భంలో బయటపడుతుంటాయి. తాజాగా స్టార్ హీరోయిన్ ఓ ఖరీదైన కారును కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.
సీతారామం సినిమాతో కుర్రకారు గుండెల్లో సీతగా నిలిచి పోయారు బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. తెలుగులో ఆమెకు ఇది మొదటి సినిమా. మొదటి సినిమాకే ఇంత క్రేజ్ రావటం మృణాల్కు మాత్రమే సాధ్యమైంది.
ఈమధ్య కాలంలో వచ్చిన చిత్రాల్లో క్లాసిక్ అనదగ్గది ‘సీతారామం’. అలాంటి ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుందని గతంలో జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయంపై ఆ మూవీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ స్పందించారు.
మృణాల్ ఠాకూర్ పేరు వస్తే ఎవరికైనా సీతారామం సినిమానే గుర్తొస్తుంది. దీనికి కారణం ఇందులో ఆమె నటించిన సీత పాత్రకి చాలా మంది ఆడియన్స్ కనెక్ట్ అవ్వడమే. అయితే గత కొంతకాలంగా ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు ఎక్స్ పోజింగ్ తో చెలరేగిపోతుంది. తాజాగా బికినీ వేసి కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తోంది.