న్యూఢిల్లీ- అసెంబ్లీలో, పార్లమెంట్ లో కొట్టుకోవడం తిట్టుకోవడం మనం సాధరణంగా సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ ఇప్పుడు ఇలాంటి ఘటన నిజంగా జరిగిందని అంటున్నారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు. అవును సాక్షాత్తు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో తనను సహచర వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ హెచ్చరించారని రఘురామ ఆరోపిస్తున్నారు. ఆరోపించడమే కాదు ఏకంగా లోక్ సభ స్పీకర్ కు పిర్యాదు కూడా చేశారు. సహచర ఎంపీల ముందు ఎంపీ గోరంట్ల మాధవ్ పార్లమెంట్ సెంట్రల్ హాల్ […]
నర్సాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు, తెలుగు లో ప్రముఖ ఛానల్ చైర్మన్ మధ్య పెద్ద ఎత్తున హవాలా లావాదేవీలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సంచలనం రేపారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి 15 మంది ఎంపీల బృందం ఫిర్యాదు చేసింది. ఎంపీ కె.రఘురామకృష్ణరాజు, సదరు చానల్ చైర్మన్ మధ్య ఒక మిలియన్ యూరో హవాలా లావాదేవీలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత […]
న్యూ ఢిల్లీ- నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రఘురామ కృష్ణరాజుకు సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని కోర్టు స్పష్టం చేసింది. మొత్తం ముగ్గురు వైద్యులతో మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. రఘురామ కృష్ణరాజుకు జరిపే వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేసి పూర్తి నివేదికను సీల్డ్ కవర్లో ఇవ్వాలని ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో […]
రఘురామ కృష్ణరాజు ను పోలీసులు కొట్టారా.. నిన్న రాత్రి విచారణ సందర్భంగా రఘురామ కృష్ణరాజు పై పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించారా.. అంటే అవుననే అంటున్నారు రఘురామ కృష్ణరాజు. తనను పోలీసులు విచక్షణా రహితంగా కొట్టారని అయ్యన్న ఆరోపించారు. హైదరాబాద్ నుంచి గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకెళ్లిన పోలీసులు తనపై చేయి చేసుకున్నారని రఘురామ లాయర్లు జడ్జికి పిర్యాదు చేసారు. ఆరో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో న రఘురామ రిమాండ్ రిపోర్ట్ సబ్ మీట్ […]
అమరావతి- నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రఘురామ కృష్ణరాజు ఎఫ్ ఐ ఆర్ లో ఏపీ సీఐడీపలు విషయాలు ప్రస్తావించించింది. ఎఫ్ ఐ ఆర్ లో సీఐడీ మొత్తం ముగ్గురు నిందితులను చేర్చింది. రఘురామ కృష్ణరాజుతో పాటు ప్రముఖ న్యూస్ ఛానల్స్ టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్స్ ను ఈ కేసులో సీబీఐ నిందితులుగా చేర్చింది. ఎంపీ రఘురామ కృష్ణరాజు, టీవీ5, ఏబీఎన్ చానల్లపై సీబీఐ సుమోటోగా కేసు నమోదు […]
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను తుఫానుకి కారణం అవుతోంది. ఇప్పటికే ఈ అరెస్ట్ పై వివిధ పార్టీల నేతలు స్పందించారు. ఇక తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగారు. ఎంపీ రఘురామ కృష్ణరాజుని శుక్రవారం ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో రఘురామరాజుపై ఐపీసీ- 124 ఏ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు […]