ఐశ్వర్య రాయ్ అంటే అందానికే అసూయ పుట్టేంత అందం ఆమె సొంతం. 50 పదుల వయసులో కూడా ఏమాత్రం వన్నె తగ్గని రూపుతో.. అందంతో అందరిని మాయ చేస్తోంది. అందం ఐశ్యర్య దాసోహం అయ్యిందని చెప్పవచ్చు. అలాంటి ఐశ్వర్య ఎవరూ ఊహించని పని చేసి భారీ షాక్ ఇచ్చింది. ఆ వివరాలు..
శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సామ్.. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ.. వస్తోంది. ఇక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలిసారిగా విడాకులపై స్పందించింది. వివాహ బంధంలో నేను నిజాయితీగా ఉన్నా గానీ వర్కౌట్ కాలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
సినిమా షూటింగ్స్ జరిగేటప్పుడు దర్శకనిర్మాతలకు, హీరో హీరోయిన్లకు మధ్య విభేదాలు వచ్చాయంటూ అప్పుడప్పుడు వింటుంటాం. కొన్నిసార్లు ఆ విభేదాలు కాస్త.. నటీనటులను సినిమాలో నుండి తీసేసే పరిస్థితి కూడా రావచ్చు. అలా షూటింగ్ జరిగే టైమ్ లో.. సినిమా అనౌన్స్ అయ్యాక.. ఇంకా ఏవో కారణాల వలన యాక్టర్స్ ని తీసేయడం అరుదుగా జరుగుతుంది. లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ విషయంలో హీరోయిన్ కీర్తి సురేష్ కి 'దసరా' సినిమా నుండి తీసేసే పరిస్థితి వచ్చిందట. ఆ విషయాన్నీ స్వయంగా హీరోనే చెప్పడం గమనార్హం.
ప్రస్తుతం కీర్తి సురేశ్.. దసరా సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానుంది. మార్చి 30న ఈ సినిమా విడుదల అవుతుంది. ప్రసుత్తం దసరా టీమ్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో కీర్తి చేసిన పనికి నానితో సహా ప్రతి ఒక్కరు షాకవుతున్నారు. ఆ వివరాలు..
నేచురల్ స్టార్ నాని దసరా మూవీ కోసం కొన్ని సీన్స్ లో ఏకంగా మందు కొట్టి నటించాను అని చెప్పి షాక్ కు గురిచేశాడు. దసరా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా.. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని మూవీ గురించి పలు ఆసక్తికర విషయలు వెల్లడించాడు.
చాన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు న్యాచురల్ స్టార్ నాని. ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ను షేక్ చేయాలని కష్టపడుతున్నారు. త్వరలో విడుదల కానున్న ‘దసరా’ను ఆయన తెగ ప్రమోట్ చేస్తున్నారు.
సాధారణంగా ఎవరైనా హీరోయిన్స్ మొదటి సినిమాకే గ్లామర్ షో చేస్తే.. వారిని చాలా బోల్డ్ అని డిసైడ్ చేస్తుంటాం. కానీ.. కొంత మంది హీరోయిన్లు మాత్రం ఎలాంటి గ్లామర్ షోకి అవకాశం ఇవ్వరు. ఉదాహరణకు సాయి పల్లవి, నిత్య మీనన్, ప్రియాంక మోహన్ ఈ వరుసలో ఉంటారు. అయితే.. కొంతమంది హీరోయిన్లు మాత్రం కొన్నాళ్ల వరకు గ్లామర్ షో చేయకుండా.. సడన్ గా ముద్దు సీన్స్, బోల్డ్ సీన్స్ లో నటించి అందరిని షాక్ కి గురి చేస్తారు.
“అఖిల్” టాలీవుడ్ లో అక్కినేని వారసత్వాన్ని కొనసాగించే నవ మన్మథుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. టాలీవుడ్ కింగ్ గా పేరున్న నాగార్జున.. తండ్రిగా మంచి మార్గం వేసినప్పటికీ, అఖిల్ ఇంకా సినిమాల్లో తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు. మొదటి సినిమాకే వి.వి. వినాయక్ లాంటి అనుభవమున్న డైరెక్టర్ తో హీరోగా సినీ ప్రయాణాన్ని గ్రాండ్ గా మొదలుపెట్టినా, రెండో సినిమాతో విక్రమ్ కే. కుమార్ లాంటి వినూత్న దర్శకుడితో “హలో”వంటి ప్రయోగాత్మక సినిమాలో నటించినా, మూడో సినిమాగా “మిస్టర్ మజ్ను” […]