గతంలో విద్యార్థులు టీచర్ కనపడగానే ఆమడదూరం పరిగెత్తేవారు. ఏమంటాడో అన్న భయం ఒకటైతే.. రేపు స్కూల్ కు వెళ్తే ఎన్ని దెబ్బలు వేస్తాడో అన్న టెన్షన్ మరోవైపు. కానీ, ఇప్పటి పిల్లలు అలా కాదు. టీచర్ తిట్టినా ఇంట్లో చెప్పడమే.. కొట్టినా ఇంట్లో చెప్పడమే. ఇది చెప్పగానే తల్లిదండ్రులు..'ఆ ఎవర్రా..? నిన్ను కొట్టింది పదా ఆ టీచర్ ఎవరో చూపిద్దువు గానీ వాడి హంతు తేలుద్దాం..' అంటూ బయలుదేరుతున్నారు.
పెళ్లంటే నూరేళ్ల పంట అని కొందరు అంటుంటే.. దానిని మించిన నరకం మరొకటి లేదని మరికొందరు అంటున్నారు. ఇలా ఎవరికి వారు తోచినట్లుగా చెబుతున్నా.. పెళ్లిళ్లు మాత్రం జరుగుతూనే ఉన్నాయి, కాపురాలు చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంచితే.. జీవితంలో ఒక పెళ్లి చేసుకుని సంసారాన్ని ఈడ్చలేక సతమతమవుతుంటే.. కొంతమంది మాత్రం ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లిళ్లు చేసుకుని మెయింటెన్స్ చేస్తున్నారు. సరిగ్గా ఇలాగే ఓ వ్యక్తి మొదటి భార్యకు తెలియకుండా మరో భార్యను పెళ్లి చేసుకుని చివరికి […]
దేశంలో కొందరు యువకులు బరితెగించి రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. రోడ్డుపై అందమైన ఆడది కనిపిస్తే చాలు అడ్డగోలుగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇంతటితో ఆగకుండా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అక్కడి మీడియా కథనం ప్రకారం.. మొరాదాబాద్ జిల్లాలోని ఓ ప్రాంతంలో 15 ఏళ్ల బాలిక నివాసం ఉంటుంది. అయితే ఈ నెల […]
కన్న కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కిరాతకుడిగా మారాడు. ఏకంగా కూతురికి హత్యకు మాస్టర్ ప్లాన్ గీసి రూ.లక్ష సుపారీ ఇచ్చి దారుణ చర్యకు పావులు కదిపాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. అసలు తండ్రి కన్న కూతురిని చంపించడానికి కారణం ఏమిటి? అంతలా కూతురు చేసిన నేరం ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది ఉత్తర్ ప్రదేశ్ లోని మొరాదాబాద్ జిల్లా. ఓ ప్రాంతంలో […]
దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. కామాంధులు ఏమాత్రం మార్పు రావడం లేదు. ఓ యువతి అత్యాచారానికి గురైన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని ఓ వ్యక్తి అత్యాచారం చేయగా.. ఆ దృశ్యాలను అతడి భార్య వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసింది. బాధిత బాలిక ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… ఉత్తర్ ప్రదేశ్.. […]
ఇటీవల ప్రభుత్వ పాఠశాలలను సుందరంగా తీర్చి దిద్దుతున్నామని.. పిల్లలకు మెరుగైన వసతులు ఏర్పాటు చేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్నాయి ప్రభుత్వాలు. కొన్ని చోట్ల విద్యార్థులకు కూర్చోడానికి సరైన వసతులు లేక ఆరు బయట కూర్చుకుంటున్నారు. సరైన భవనాలు లేక టీచర్లు పాఠాలు బయటనే చెబుతున్నారు. మరికొన్ని చోట్ల భవనాలు శిథిలావస్తకు చేరి పెచ్చులు ఊడి విద్యార్థులపై పడిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు తూతూ మంత్రంగా రిపేర్లు చేస్తున్నారు. ఇలాంటి దుస్థితి దేశవ్యాప్తంగా పలు […]