ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగుతుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ వాడకం సర్వసాధారణం అయ్యింది. మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్లే లెక్క. ఇంటర్ నెట్ సౌకర్యం వచ్చిన తర్వాత సెల్ ఫోన్ వాడకం మరీ ఎక్కువ అయ్యింది. ఎంతగా అంటే చిన్న పిల్లలు మారాం చేస్తే సెల్ ఫోన్లో బొమ్మలు, పాటలు పెడితే చాలు సైలెంట్ అవుతుంటారు.. […]
ఈ మద్య కాలంలో ఆడవారిపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఒంటరిగా మహిళలు బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ప్రతిరోజూ ఎక్కడో చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు అత్యాచారాలు జరుగుతున్నాయన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. కొంత మంది దుర్మార్గులు హూటల్స్, షాపింగ్ మాల్స్ ల్లో సీక్రెట్ కెమెరాలు ఉంచి మహిళలు వస్త్రాలు మార్చుకోవడం వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ మానసికంగా, శారీరకంగా వేధిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. స్కానింగ్ సెంటర్ లో సీక్రెట్ […]
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడని వారు అంటూ ఎవరూ లేరు. అయితే.. సిమ్ కార్డు లేకుండా మనం మొబైల్ వాడాలంటే కష్టమే. ఎందుకంటే.. ఎవరికైనా కాల్ చేయాలన్నా.. మెసేజ్ చేయాలన్న మనకి కానీ వారికి కానీ కాంటాక్ట్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. కొందరు తరచూ ఫోన్లకు కొత్త సిమ్ కార్డులు కొంటూ ఉంటారు. కొన్ని రోజులు వినియోగించిన తర్వాత పక్కన పడేస్తారు. మళ్లీ కొత్తవి తీసుకొని వాడతారు. ఇలా ఒక్కక్కరి పేరు మీద ఎక్కువ సిమ్ కార్డులు […]
సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన జలగం సుధీర్, సుష్మా కల్లెంపూడి దంపతులు అమెరికాలో ఐటీ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్లుగా పనిచేశారు. ‘సంపాదనకు విరామం – సమాజానికి సహాయం’ అనే నినాదంతో ఉద్యోగాలకి రాజీనామా చేసి భారత్కు తిరిగి వచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పొల్యూషన్ తగ్గించేందుకు జలగం సుధీర్ గ్రీన్ ఎనర్జీ పేరిట ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రమోట్ చేసే ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. అదే సమయంలో సుష్మాకు ఓ ఆలోచన తట్టింది. తాను చదువుకున్న రోజులతో పాటు […]
సెల్ఫోన్ – ఇది ప్రతి వ్యక్తికి రోజువారి కార్యకలాపాల్లో తప్పనిసరిగా మారింది. ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ఫోన్లు కన్పించడం సర్వసాధారణ విషయంగా మారింది. వేలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఫోన్లను అంతే జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఒక్కోసారి మన ఫోన్ చోరీకి గురవడమో లేదా పోగొట్టుకోవడమో జరుగుతుంది. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లలోకి యూపీఐ సేవలు అందుబాటులోకి రావడంతో నగదును క్యారీ చేయడం ఇప్పుడు తక్కువైందనే చెప్పాలి. మనలో చాలా మంది కూడా […]