తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు కలచివేస్తున్నాయి. ఏ క్షణంలో గుండెపోటుతో చనిపోతామో అన్న భయం ప్రజలకు పట్టుకుంది. గత రెండు నెలల నుంచి ప్రతిరోజూ ఎక్కడో అక్కడ గుండెపోటు మరణ వార్తలు వస్తూనే ఉన్నాయి. చిన్న పెద్ద అనే వయసు తేడా లేకుండా.. ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు.
ఇటీవల మహిళలపై లైంగిక వేధింపులు రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నాయి. సామాన్య మహిళలకే కాదు ఈ కష్టాలు సెలబ్రెటీలకు కూడా వచ్చిపడుతున్నాయి. అసభ్యకరమైన వీడియోలు, ఫోటో మార్ఫింగ్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు. పదిన్నర గంటలకు పైగా ఈడీ అధికారులు కవితను విచారించారు. మరోసారి ఈడీ విచారణకు హాజరుకావాలని కవితకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఈడీ విచారణ తర్వాత ప్రగతి భవన్ లో కవిత.. ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈడీ విచారణలో అడిగిన అంశాలతోపాటు తాజా పరిణామాల గురించి చర్చించుకున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితని ఈడీ అధికారులు దాదాపు 9 గంటల పాటు విచారించారు. అయితే ఆమెని అడిగిన 20 ప్రశ్నలు ఇవేనని తెలుస్తోంది. ఇంతకీ అవేంటంటే?
ఈడీ విచారణ నిమిత్తం ఢిల్లీ వెళ్లిన కవిత.. దాదాపు 9 గంటల తర్వాత ఈడీ ఆఫీస్ నుంచి బయటకొచ్చింది. ఈనెల 16న మరోసారి విచారణ రావాలని అధికారులు ఆదేశించారు. దీంతో కవితతోపాటు కేటీఆర్, హరీశ్ రావు కూడా కాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు.
తెలంగాణలో బతుకమ్మ పండగ ఎంతో ఖ్యాతిని మూటగట్టుకుని ప్రపంచ వ్యాప్తంగా ఎనలేని గుర్తింపుని సంపాదించింది. దీంతో తెలంగాణలో ప్రతీ ఎటా బతుకమ్మ పండగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మన సాంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచమంతటా చాటి చెప్పేన ఈ పండగను ప్రపంచంలోని ఎత్తైన భవనం దుబాయ్లోని బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ వేడుకను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలి కవిత, ఇతర నాయకులు శ్రీకారం చుట్టారు. ఒకేసారి దేశవిదేశాలకు చెందిన లక్షమంది ఈ […]
హైదరాబాద్- సాధారనంగా అధికార పార్టీ నేతలు తమ ప్రభుత్వాన్ని పొగుడుకుంటూ ఉంటారు. తమ సర్కార్ పై ఎవరైనా చిన్న మాట అంటే వెంటనే ధిటుగా సమాధానం చెబుతుంటారు. ప్రతిపక్ష పార్టీలు ఏమైనా ఆరోపణలు చేస్తే ఒంటికాలుపై లేస్తారు. కానీ చాలా అరుదుగా సొంత పార్టీపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. కానీ ఈ సారి మాత్రం టీఆర్ ఎస్ ప్రభుత్వ పనితీరుపై ఆ పార్టీ ఎమ్మెల్సీ పెదవి విరవడం ఆసక్తికరంగా మారింది. ఇలా కేసీఆర్ ప్రభుత్వంపై ఎవరో […]
హైదరాబాద్- సేవ చేయడానికి ప్రాంతాలు, సరిహద్దులు ఉండవని.. మంచి మనసు ఉంటే చాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిరూపించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ చిన్నారికి అనారోగ్యం ఉంటే కవిత వెంటనే స్పందించింది. ఆ చిన్నారి వెన్నెముక ఆపరేషన్కు చేయూతనిచ్చి వారి కుటుంబాల్లో సరికొత్త వెలుగులు నింపారు ఎమ్మెల్సీ కవిత. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందిన పదకొండు ఏళ్ల చిమ్మల జ్ఞాపిక అనే చిన్నారి వెన్నెముక సంబంధిత వ్యాధితో హైదరాబాద్ లోని […]