ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందనే విషయం స్పష్టం అవుతోంది. ఈ క్రమంలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆ వివరాలు..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. అధికార పార్టీకి షాకిస్తూ.. బీజేపీ విజయం సాధించడం చర్చనీయాంశంగా మారింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బీజేపీ విజయం సాధించడం.. కీలక పరిణామంగా చెప్పుకొవచ్చు. ఆ వివరాలు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. ఎన్నికలు జరిగిన 4 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులే ఘన విజయం సాధించారు. ఏపీలో స్థానిక సంస్థల కోటాలో మొత్తం 9 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా.. వైసీపీ అభ్యర్థులు 5 స్థానాల్లో ఏకగ్రీవం అయ్యారు. మిగిలిన 4 స్థానాలకు పోటీ నెలకొనడంతో ఎన్నికలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్లో 9 ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరిగాయి. రెండు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో ఎన్నికల కమిషన్ రీపోలింగ్కి ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు..
మన దేశంలో ఎన్నికలు అంటే పండగ వాతావరణం నెలకొంటుంది. ఆ నెల రోజుల పాటు ఓటర్లను దేవుళ్లలా కొలుస్తారు నేతలు. ఇక ఎన్నికల్లో గెలుపు కోసం నాయకులు.. ఓటర్లను ఎన్ని ప్రలోభాలకు గురి చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో.. వెండి బిస్కెట్లు పట్టుబడటం కలకలం రేపుతోంది. ఆ వివరాలు..
మందుబాబులకు అలెర్ట్..! మూడు రోజుల పాటు వైన్ షాపులు బంద్ కానున్నాయి. అప్రమత్తమవ్వాలి. అంటే.. ముందు స్టాక్ పెట్టుకొని తాగమని కాదు.. షాప్ ఓపెన్ ఉంటదని వెళ్లి ఎక్కడ ఇబ్బంది పడతారో అని తెలియజేస్తున్నాం..
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ నగారా మోగింది. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచి అధికార, ప్రతిపక్షాలు ముమ్మరంగా ప్రచారాలు చేయడం మొదలు పెట్టాడు. ప్రతిపక్ష నేతలు పాదయాత్రలు చేస్తుంటే.. అధికార పక్ష నేతలు గడప గడపకు తిరిగి తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల గురించి చెబుతున్నారు.
టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. అయితే త్వరలోనే పాదయాత్రకు బ్రేకులు పడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు