ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ప్రముఖ సామాజిక వేత్త బండ్లపల్లి మదన మోహన్ రెడ్డి. ఇక ఇప్పటికే మదన మోహన్ రెడ్డి పలువురు నాయకులను, విద్యావేత్తలను కలిసి తనకు మద్దతు ప్రకటించాలని కోరుతున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో నెక్ట్స్ అరెస్ట్ అయ్యేది ఎమ్మెల్సీ కవిత నేనా? ప్రస్తుతం ఏ న్యూస్ ఛానల్ చూసినా ఇదే చర్చ. ఈ చర్చపై తాజాగా పూర్తి క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత.
ఏపీలో త్వరలో జరగనున్న శాసనమండలి ఎన్నికలకు వైసీపీ అధినాయకత్వం అభ్యర్థులను ప్రకటించింది. సోమవారం ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి అభ్యర్థులను ప్రకటించారు.
దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రతినిత్యం ఎక్కడో అక్కడ లైంగిక వేధింపుల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ వేధింపులు, దాడులు సామాన్య మహిళలపైనే కాదు సెలబ్రెటీలు, మహిళానేతలపై కూడా జరుగుతున్నాయి. మహిళా ఎమ్మెల్సీ నేత ప్రజలతో మాట్లాడుతున్న సందర్భంగా ఓ వ్యక్తి ఆమె చెంపపై బలంగా కొట్టాడు. మహారాష్ట్రలో జరిగిన ఈ సంఘటన అక్కడ కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్సీ ప్రజ్ఞా సాతవ్ బుధవారం సాయంత్రం […]
ఇటీవల కొంతకాలం నుంచి సినీ, రాజకీయ రంగాల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి(46) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన న్యుమోనియాతో బాధపడుతున్నారు. ఈక్రమంలో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం పరిస్థితి బాగా విషమించింది. దీంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే పరిస్థితి విషమించి బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గురువారం కర్నూలు జిల్లాలోని ఆయన […]
అధికారంలో ఉన్నాం కదాని.. నోటికి వచ్చినట్లు మాట్లాడితే కుదరదు. అసలే సోషల్ మీడియా కాలం ఇది. ఏమాత్రం చాన్స్ దొరికినా.. ఏకి పారేస్తారు. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభోత్సవ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసి.. విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆ వివరాలు.. ఇది కూడా చదవండి: నా హత్యకు అచ్చెన్నాయుడు కుట్ర పన్నారు: వైసీపీ ఎమ్మెల్సీ టెక్కలిలో జిల్లా ఆసుపత్రి భవన సముదాయాన్ని ఉప […]
తెలంగాణలో టీఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్పై హత్యాయత్నం జరిగిన వార్తలు చదివాం. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ కోవకు చెందిన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. టీడీపీ నేత అచ్చెన్నాయుడు తనను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. ఆ వివరాలు.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. అచ్చెన్నాయుడిపై ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల క్రితం పలాస నియోజకవర్గంలో […]
కరోనా కారణంగా రాష్ట్ర ప్రజలు ఉపాధి లేక ఆర్థికంగా అల్లాడుతుంటే పాలకులకు మాత్రం వారి ప్రయోజనాలే ముఖ్యంగా భావిస్తున్నారు. అందుకే ప్రజాప్రతినిధుల జీతాలు, ఇతర భత్యాలను ఎప్పటికప్పుడు భారీగా పెంచుకుంటారని కొందరి అభిప్రాయం. తాజాగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల వేతనాలను, పెన్షన్లను కర్ణాటక ప్రభుత్వం పెంచేసింది. ఈ మేరకు మంగళవారం విధానసభలో దీనికి సంబంధించిన రెండు బిల్లులను ఆమోదించారు. ప్రస్తుతం ఉన్న జీతాలతో పోలీస్తే 50 శాతం కొత్త జీతాలు పెరిగాయి. ఈ బిల్లులకు సంబంధించి మంత్రి […]
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును అర్థరాత్రి పూట అరెస్ట్ చేయడం ఏపీలో రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసింది. అశోక్ బాబు అరెస్ట్ తో అర్థరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా హైడ్రామా నడుస్తోంది. అశోక్ బాబు ఓ పెళ్లికి వెళ్లి వస్తున్న సమయంలో రాత్రి 11 గంటల ప్రాంతంలో విజయవాడ పటమటలంకలో సీఐడీ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అర్థరాత్రి 12.30 గంటల ప్రాంతంలో అశోక్ బాబును అరెస్ట్ చేసినట్లు.. సీఐడీ పోలీసులు ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. అశోక్ […]
ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కల్వకుంట్ల కవిత మరోసారి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఏడాది క్రితం ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా అఖండ విజయం సాధించిన కవిత మరోసారి తిరిగి పోటీ చేశారు. అయితే ఈసారి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో […]