ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్కు భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం విదితమే. స్వదేశంలో జరుగనున్న ఈ టోర్నీలో కప్ను కైవసం చేసుకోవాలని టీమిండియా అనుకుంటోంది. అయితే భారత్ ఆశలపై తాము నీళ్లు చల్లుతామంటున్నాడు ఆసీస్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్.
Mitchell Marsh Wedding: ఐపీఎల్ 2023లో ఢిల్లీ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓటమి పాలైంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఆటగాడు ఆ జట్టుకు దూరం అవుతున్నాడు. అయితే గాయంతో కాదులేండి..
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-1 తో కైవసం చేసుకున్న టీమిండియా అదే జోరును ప్రస్తుతం కొనసాగిస్తోంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య ముంబై వేదికగా తొలి వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు చెలరేగడంతో.. ఆసీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు.
టోర్నీ ఏదైనా సరే.. భారత్-పాక్ మ్యాచే హాట్ ఫేవరెట్. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే అది మినీ సైజ్ యుద్ధం లాంటిది. కేవలం ఈ రెండు దేశాల ప్రజలు మాత్రమే కాదు ప్రపంచం మొత్తం.. ఈ మ్యాచ్ కోసం పిచ్చిగా ఎదురుచూస్తూ ఉంటుంది. ఒకవేళ.. టీమిండియా ఏదైనా టోర్నీ నుంచి బయటకొచ్చేస్తే మాత్రం క్రికెట్ ప్రేమికులు మిగతా మ్యాచులు చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించారు. ఇది మేం ఏదో కల్పించో చెబుతున్నది కాదు.. […]
టీ20 వరల్డ్ కప్ 2022కు ముందు ఆస్ట్రేలియా.. భారత పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. ఈ నెల 20 నుంచి 25 మధ్యలో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. కానీ.. సిరీస్కు కొన్ని రోజుల ముందే ఆసీస్కు భారీ షాక్ తగిలింది. ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు గాయాలతో టీమిండియా పర్యటనకు దూరమయ్యారు. ఇటివల స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్లో మిచెల్ స్టార్క్, […]