కుమారి, శ్రీమతి వంటి పదాలను పెట్టుకోవాలని ఏ మహిళనూ అడగరాదని కోరుతూ ఒకరు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఇది వ్యక్తిగత విషయమని వాదించారు. అయితే, దీనిపై సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇచ్చింది.