ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతుంది. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న వారు ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. యువతలో కూడా ఈ సమస్య పెరిగిపోతుంది. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. కర్ణాటక మంత్రి, బీజేపీ నేత ఒకరు గుండెపోటుతో మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆ వివరాలు.. సీఎం బసవరాజ్ బొమ్మై క్యాబినెట్లో అటవీ, ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉమేశ్ […]
Karnataka: కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. మంత్రి రూపంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి మరో తల నొప్పి తయారైంది. ప్రభుత్వంపై కర్ణాటక న్యాయ శాఖ మంత్రి జేసీ మధుస్వామి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఆయనకి సంబంధించిన ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ఆడియోలో సదరు మంత్రి మాట్లాడుతూ.. ‘‘ మేము ప్రభుత్వాన్ని నడపటం లేదు. మేనేజ్ చేస్తున్నాం అంతే’’ అని అన్నారు. అధిష్టానం బొమ్మైని పదవినుంచి […]
సామాన్యంగా రాజకీయ నాయకులు అంటే.. కేవలం ఎన్నికల సమయంలో ఓట్ల కోసం జనాల వెంట తిరుగుతారు. దండాలు, దస్కాలు పెట్టి.. ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి… అవసరమైతే ఓటర్ల కాళ్లు పట్టుకుని మరీ బతిమిలాడతారు. ఇక ఎన్నికల్లో గెలిచాక.. వారి అసలు స్వరూపం బయటపడుతుంది. ఎన్నికల ముందు వరకు జనాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన నేతులు.. ఎలక్షన్ తర్వాత వారికి అసలు అందుబాటులో ఉండరు. ఉన్నా.. ప్రజలను కలుసుకునేందుకు ఇష్టపడరు. సమస్యలతో సమతమయ్యే ప్రజలు రోజుల […]
ఈ మద్య కొంత మంది ప్రజా ప్రతినిధులు తమ స్థాయిని పక్కన బెట్టి సామాన్యుల కోసం పాటుపడటం.. కార్యకర్తల కోసం ముందుకు రావడం చూస్తూనే ఉన్నాం. తన గురువు నేత బిల్లా సోమిరెడ్డి మరణించారని వార్త తెలియగానే హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రస్తుతం సోమిరెడ్డి టీఆర్ఎస్ ముఖ్య నాయకుడుగా కొనసాగుతున్నారు. తన గురువు పాడెను చివరి వరకు మోసి తన గౌరవం, అనుబంధాన్ని చాటుకున్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా […]
మన దేశం ఎన్నో మతాలు, సంప్రదాయాలకు పుట్టిల్లు. అన్ని మతాల ప్రజలు పరమత సహనం పాటిస్తూ.. కలిసిమెలసి జీవిస్తుంటారు. వారికే ప్రత్యేకమైన పండుగలు జరుపుకుంటూ, ఆచారాలను పాటిస్తూ జీవితాలను కొనసాగిస్తుంటారు. అయితే ఈ ఆచార సంప్రదాయాలు పాటించే విషయంలో పలువురు సెలబ్రిటీలు అప్పుడప్పుడు విమర్శలు ఎదుర్కొంటారు. కొన్ని హింసాకత్మంగా ఉండే ఆచారాల విషయంలో.. సామాన్యులంటే సరే కానీ.. ప్రజా ప్రతినిధులుగా ఉండి ఇలాంటి పనులు చేయడం ఏంటని విమర్శిస్తారు. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు గుజరాత్కు చెందిన […]
సోమవారం మంత్రి కుమార్తె జయ కల్యాణి తనకు రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించారు. తమిళనాడు మంత్రి శేఖర్ బాబు కుమార్తె పెద్దలను కాదని ప్రేమించిన యువకుడు సతీష్ ను హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నేరుగా బెంగళూరు సిటీ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి తమకు రక్షణ కావాలని కోరారు. తన తండ్రి నుంచి ప్రాణ హాని ఉందని జయ కల్యాణి ఫిర్యాదు చేశారు. తమ ప్రేమ పెళ్లికి పెద్దలు అడ్డు చెప్పారని తెలిపారు. తమకు […]
దణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’పై ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది. ఇది డల్టావేరియంట్ కన్నా ప్రమాదకరమైన వేరియంట్ అంటూ ప్రచారాలు మొదలయ్యాయి. ఒమిక్రాన్ అంత భయంకరమైనదేమీ కాదని కొందరు, అది చాలా డేంజరని మరికొందరు చెబుతుండడంతో ప్రజలు అయోమయం చెందుతున్నారు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా విద్యా వ్యవస్థ అతలాకుతలం అయ్యింది. ఆన్ లైన్ క్లాసులు మొదలైనా.. కొంత మంది విద్యార్థులు, తల్లిదండ్రులు దానిపై దృష్టిపెట్టకపోవడం చూస్తూనే ఉన్నాం. ఈ కారణంగా […]
మనం సినిమాల్లో ఏదైనా ఓపెనింగ్ చేసే సమయంలో రిబ్బన్ కటింగ్ సమయంలో ఫన్నీ సీన్లను క్రియేట్ చేసి చూపిస్తుంటారు. ఏప్రిల్ ఒకటి విడుదల సినిమాలో రాజేంద్ర ప్రసాద్ తన వీడియో షాప్ ఓపెనింగ్ కి పెద్ద మొద్దు తీసుకు వచ్చి రంపంతో కట్ చేయమని గెస్ట్ చెప్పడం.. అతను నానా అవస్థలు పడటం చూసి తెగ నవ్వుకున్నాం. అలాగే పలు చిత్రాల్లో ఓపెనింగ్ సమయంతో చాలా కామెడీ సీన్లు తెరపై చూసి ఆనందిస్తుంటాం. అయితే అలాంటి సీన్ […]
ఫ్లాష్ ఫ్లాష్!!. దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో సెంచరీ దాటేశాయి పెట్రోల్ ధరలు. అటు డీజిల్ కూడా పెట్రోల్ తో పోటీపడుతోంది. అయితే ఈ నేపథ్యంలో లో పెట్రోల్ ధరలపై కేంద్రమంత్రి హార్దిప్ సింగ్ పూరి కీలక ప్రకటన చేశారు. పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై త్వరలోనే దేశ ప్రజలు ఒక శుభవార్త వింటారు అని ఆయన పేర్కొ […]
సాటి మనిషి సాయం కోరినా, ప్రమాదంలో ఉన్నా మంత్రి కేటీఆర్ వెంటనే స్పందిస్తారు. ఏ సమయంలోనైనా వారిని రక్షించేందుకు ప్రయత్నం చేస్తారు. సమయమేదైనా సమస్యను ఎవరుచెప్పినా, సాయం చేయాలంటూ తనకు వచ్చే ట్వీట్ల పైన వెంటనే స్పందిస్తారు ఐటీశాఖ మంత్రి తారకరామారావు. ఇందు కోసం ఆయన ప్రత్యేకంగా ఒక టీంను ఏర్పాటు చేసారు. మరి సమస్యని ప్రత్యక్షంగా చూస్తే!.. సిరిసిల్లలో పర్యటించి హైదరాబాద్ వస్తున్న సమయంలో రోడ్డుప్రమాదం ఘటన ఆయన కంటపడింది. అంతే వెంటనే చలించిపోయారు.స్వయంగా క్షతగాత్రులను […]