బీజేపీ నేత ఈటల రాజేందర్ మరో షాక్ తగిలింది. జమునా హేచరీస్ సంస్థకు మెదక్ జిల్లా కలెక్టర్ తరపున డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16 విచారణకు హాజరుకావాలని, కానీ ఎడల కఠిన చర్యలు తీసుకుంటామని తాజాగా జారీ చేసిన నోటీసులో అధికారులు తెలిపారు. అయితే మెదక్ జిల్లాలోని మాసాయిపేట మండలం అచం పేట హకీమ్ పేట గ్రామాల్లో అసైన్డ్ భూముల కబ్జా వంటి ఆరోపణల్లో ఈటల రాజేందర్ ఉన్న […]
ఈ మద్య కాలంలో సమాజంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలు చూస్తుంటే అసలు మానవత్వం పూర్తిగా నశించిపోయిందన్న అనుమానాలు కలుగుతున్నాయి. గత కొంత కాలంగా ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలు అన్నీ ఇన్నీ కావు. కనీస మానవత్వాన్ని మరిచి చేస్తున్న పనులు అసలు వీరు మనుషులేనా అనే సందేహాన్ని కలిగిస్తున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ కామాంధులు కృర మృగాళ్లా రెచ్చిపోతున్నారు.. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా దారుణాలకు పాల్పపడుతున్నారు. మరికొంత మంది వివాహేతర సంబంధాలు పెట్టుకొని అడ్డు వచ్చిన […]