చెన్నై vs గుజరాత్ మధ్య జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్ ఫిక్స్ అయిందా? అంటే నెటిజన్స్ అవుననే అంటున్నారు. అందుకు సంబంధించిన ఫ్రూఫ్స్ ని బయటపెడుతున్నారు. ఇంతకీ ఏంటి సంగతి?
ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్. మరీ ముఖ్యంగా కేఎల్ రాహుల్ పై ఈ ఆరోపణలు వస్తున్నాయి. బీసీసీఐ దృష్టి కూడా అతడిపై పడింది. ఇంతకీ ఏంటి సంగతి?
ఈ సీజన్ ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ ఎంతో ఆసక్తిగా సాగుతోంది. ఆఖరి బంతి వరకు మ్యాచ్ ఫలితం తేలడం లేదు. ప్రతి జట్టు విజయం కోసం సమిష్టి కృషి చేస్తోంది. ఐపీఎల్ అనగానే మీకు మ్యాచ్ లు, విజయాలే కాదు.. బెట్టింగ్, ఫిక్సింగ్ లాంటి పదాలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ సీజన్ లో మ్యాచ్ ఫిక్సింగ్ వార్తలు కలకలం రేపుతున్నాయి.
KKR vs GT Match fixing: చివరి ఓవర్లో విజయానికి 29 పరుగులు అవసరమైన దశలో కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ ఐదు వరుస సిక్సులతో సంచలనం విజయం నమోదు చేశాడు. అయితే.. ఈ మ్యాచ్పై ఇప్పుడు ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి.
ఆటగాడిగా ఓ దేశానికి ప్రాతినిధ్యం వహించడమన్నది ఓ సమున్నత గౌరవం. అలాంటి అత్యున్నత అవకాశాన్ని ఏ ఆటగాడు కూడా వదులుకోడు. అయితే కొందరు ప్లేయర్స్ మాత్రం డబ్బుకు కక్కుర్తికి పడి మ్యాచ్ ఫిక్సింగ్ లకు పాల్పడుతుంటారు.
రీసెంట్ గా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఫైనల్ వరకు వచ్చేసింది. కానీ అక్కడ ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. అసలు పాక్ జట్టు ఆట చూసిన ఎవరైనా సరే కనీసం గ్రూప్ దశ అయినా దాటుతుందా అని డౌట్ పడ్డారు. ఎందుకంటే స్టార్టింగ్ లోనే రెండు మ్యాచులు ఓడిపోయింది కాబట్టి. అలాంటి ఈ జట్టు.. ఫైనల్ చేరేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ ఓడిపోవడంతో పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతెందుకు సొంత దేశానికి చెందిన […]
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎప్పుడూ చాలా కూల్ గా ఉంటాడు. కొన్ని సందర్భాల్లో మినహాయించి పెద్దగా బయటపడడు. కానీ ఒక్కసారి రియాక్ట్ అయితే పరిస్థితి మారిపోయింది. గతంలో ఒకట్రెండు మ్యాచ్ ల సందర్భంగా ధోనీ సీరియస్ కావడం మనం చూశాం. అప్పుడైతే ఏకంగా మైదానంలోకే వచ్చి అంపైర్లతో గొడవ పెట్టుకున్నాడు. ఇక ధోనీపై పలు విషయల్లో విమర్శలు వచ్చినప్పటికీ మహీ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం ఏకంగా ఓ ఐపీఎస్ అధికారి […]
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా వరుస విజయాలకు బ్రేక్ పడింది. పెర్త్లో ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్కు దిగింది. పిచ్ పేసర్లకు అనుకూలించడంతో.. సౌతాఫ్రికా బౌలర్ లుంగి ఎన్గిడి చెలరేగిపోయాడు. అతని ధాటికి టీమిండియా టాపార్డర్ కుప్పకూలింది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఒకరి వెంట ఒకరు పెవిలియన్ చేరారు. మిస్టర్ […]
రాయల్ ఫ్యామిలీ.. కోట్లకు పడగెత్తిన రాజ వంశం. అయినా కూడా తాతల కాలం నుంచి క్రికెట్ అంటే చెప్పలేనంత పిచ్చి. అదే పిచ్చి ప్రేమతో క్రికెట్ను కెరీర్గా మల్చుకున్నాడు రాజ కుటుంబ వారసుడు అజయ్ జడేజా. గుజరాత్లో పుట్టిపెరిగిన అజయ్ జడేజా పూర్తి పేరు.. అజయ్సింహ్జీ దౌలత్సింహ్జీ జడేజా. గుజరాత్లోని నవనగర్ అనే రాజ్యాన్ని ఏలిన రాజ వంశానికి చెందిన వాడు. దేశవాళీ టోర్నీల్లో అద్భుత ప్రదర్శన కనబర్చి.. టీమిండియాకు ఎంపికయ్యాడు. అనతి కాలంలోనే స్టార్ ప్లేయర్గా […]