కరోనా మహమ్మారి రెండేళ్ల పాటు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. ఎక్కడ చూసినా చావు కేకలు వినిపించాయి. ప్రపంచవ్యాప్తంగా రెండేళ్లపాటు లాక్డౌన్లు, కోవిడ్ ఆంక్షలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. కరోనా వల్ల ప్రాణాలు పోవడమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థమయ్యింది.
కరోనా కారణంగా విదేశాలలో ఎలాంటి పరిస్థితి ఉన్నా జరిమానాల పరంగా విదేశాలతో పోల్చితే ఇండియానే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే.. మాస్కులు ధరించకపోయినా, సామాజిక దూరం పాటించకపోయినా.. అసలు రూల్స్ ని ఖాతరు చేయకపోయినా పెద్దగా బాధపడే రేంజిలో ఫైన్స్ పడవు, ఆ స్థాయిలో పోలీసుల చర్యలు ఉండవు. కానీ విదేశాలలో ఇవేం చెల్లవు. అక్కడ మాస్క్ అనేది శాసనంగా మారింది. పొరపాటున మాస్క్ తీసినా వెంటనే ఫైన్ పడిన సందేశం మొబైల్ కి వచ్చేస్తుంది. తర్వాత ఫైన్ […]
గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో చిన్న పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు కలత చెందుతున్నారు. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మాస్కుల వాడకంపై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఐదేళ్లలోపు పిల్లలకు మాస్క్ అవసరం లేదని స్పష్టం చేసింది. 6 నుంచి 11 ఏళ్ల వయసు వారికి తల్లిదండ్రుల పర్యవేక్షణలో సురక్షితంగా ఉపయోగించే మాస్కులు వాడాలని సూచించింది. 12 ఏళ్లు దాటిన వారికి మాస్క్ కచ్చితమని […]
అమరావతి- దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అందులోను ఒమిక్రాన్ వేరియంట్ కూడా విస్తరిస్తున్న నేపధ్యంలో రాష్ట్రప్రభత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కొవిడ్ కేసుల పెరుగుదల నేధ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆంక్షలను కఠినతరం చేసింది. ఈమేరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు కరోనా నిబంధలను ఖచ్చితంగా పాటించాలని జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. సంక్రాంతి పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ బస్సుల్లో కరోనా ఆంక్షలను అందరు పాటించాలని సర్కార్ స్పష్టం చేసింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రాయాణించే […]
హైదరాబాద్- తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు ఎంత కఠినంగా ఉంటారో నగరవాసులకు బాగా తెలుసు. వాహనదారులు ఏ మాత్రం ట్రాఫిక్ నిబందనలు పాటించకపోయినా, రూల్స్ ను అతిక్రమించినా పోలీసులు ఏ మాత్రం ఉపేక్షించరు. వెంటనే సదరు వాహనానిన్ని తమ దగ్గర ఉన్న కెమోరాతో ఫోటో తీసి, ఛలాన్ వేసేస్తారు. ఇంకే ముంది ఆ తరువాత ఖచ్చితంగా ఫైన్ కు సంబందించిన ఛలాన్ కట్టాల్సిందే. లేదంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఏ వాహనానికి ఎంత మేర పెండింగ్ ఛలాన్లు ఉన్నాయో […]
న్యూ ఢిల్లీ- కరోనా మహమ్మారి ఎంతటి విలయం సృష్టించిందో అందరికి తెలుసు. ఫస్ట్ వేవ్, సెంకడ్ వేవ్ కరోనా సమయంలో ప్రపంచమంతా చిగురుటాకులా వణికిపోయింది. కరోనా ధాటికి ప్రపంచ దేశాలన్నీ ఆర్ధికంగా చితికిపోయాయి. ఇక జన జీవనం ఆస్థవ్యస్తం అయిపోయింది. లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. ఐతే ఇంకా కరోనా మొత్తంగా అంతం కాలేదని, మళ్లీ ధర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ భారత్ లో 18 వేల పైచిలుకు […]
కరోనా వైరస్ కారణంగా మాస్కు తప్పనిసరి అయిపోయింది. ఇప్పటికే కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్, లాక్డౌన్, ఇతర మందులు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక వైరస్ నుంచి రక్షించుకోవాలంటే ముందుగా మాస్క్లు ధరించడం తప్పని సరి అయ్యింది. మాస్కుల్లో కూడా రకరకాలుగా అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎన్ -95, 3-ప్లై లేదా క్లాత్ మాస్క్ల కంటే ఇది బాగా పని చేస్తుంది. థింకర్ టెక్నాలజీస్ ఇండియా ( పూణే బేస్డ్ […]
తొలి కరోనా వేవ్ను ఫేస్ చేసిన దేశ ప్రజలు ప్రస్తుతం సెకండ్ వేవ్తో యుద్ధం చేస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో థర్డ్వేవ్ ముప్పు కూడా ఉందని ఇప్పటికే వైద్య నిపుణులు చెబుతున్నారు. చిన్నపిల్లలపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డీజీహెచ్ఎస్ పిల్లలకు కోవిడ్-19తో పెద్ద ప్రమాదం లేదని ఊరటనిచ్చే విషయాన్ని చెప్పింది. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో దుష్ప్రభావాలు అతి తక్కువగానే నమోదవుతున్నాయని డీజీహెచ్ఎస్ తెలిపింది. […]
కోవిడ్ మహహ్మరి విజృంభణతో మరోమారు నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు పదేపదే హెచ్చరిస్తున్నాయి. అందులో భాగంగానే కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలకు కూడా వెనకాడడం లేదు. పోలీసు ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. మాస్క్ పెట్టుకోలేదన్న కారణంతో సామాన్య ప్రజలపై దారుణంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. ఇదే కారణంతో మహిళను ఆమె కూతురి ముందే నడిరోడ్డుపై పడేసి, ఆమె జుట్టును లాగుతూ కొట్టిన ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. […]
ట్రాఫిక్ సహా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయడంలో సైబరాబాద్ పోలీసులు ఎప్పుడూ ముందుంటారు. ఇందుకోసం స్టార్ హీరో, హీరోయిన్ల సినిమా పోస్టర్, ఫేమస్ డైలాగులను వాడేస్తారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో ట్విటర్ వేదికగా సినిమా నటీనటులతో మీమ్స్ తరహాలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. బ్రహ్మానందంతో రూపొందించిన మీమ్స్ నెటిజన్లను చాలా ఆకట్టుకున్నాయి. కరోనా వేళ మాస్కు ప్రాధాన్యాన్ని చాటేందుకు కూడా పోలీసులు […]