టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను హైదరాబాద్కు తరలించారు.
బుధవారం ప్రకాశంలో జిల్లా మార్కాపురంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. అలానే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద.. 4.39 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని జమ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లా మార్కాపురంలోభారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఎస్వీకేసీ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభా వేదికపై సీఎం జగన్ ప్రసంగించారు. అలానే ఈ సభలో మాజీ మంత్రి బాలినేనికి సీఎం జగన్ ప్రత్యేక గౌరవం చూపించారు.
బుధవారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం కింద నిధులు విడుదల చేయనున్నారు. ఈనేపథ్యంలో మార్కాపురంలోని ఎస్వీకేపీ కళశాల ప్రాంగణంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం జగన్ కి ఘన స్వాగతం పలికారు. అయితే ఈ పర్యటనలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.
ఉచితం, 50 శాతం తగ్గింపు, తక్కువ ధరకే.. అనే మాటలు వినబడితే చాలు.. జనాలు ఎంత దూరమైన వెళ్తారు. ఉచితం అని వినిపిస్తే.. చాలు ఊగిపోతారు. ఇక తాజాగా ఓ చోట రూపాయికే బిర్యానీ అనడంతో జనం ఎగబడ్డారు. మరి ఏం జరిగింది.. అంటే..
నేటి సమాజంలో మాయ మాటలతో ఆడపిల్లను ట్రాప్ చేసే కేటుగాళ్లు ఎక్కువయ్యారు. అమాయకపు ఆడపిల్లలు వారి ట్రాప్ లో పడి జీవితాన్ని కోల్పోతున్నారు. తాజాగా ఓ యువకుడు బాలికను ట్రాప్ చేసి.. మత్తు మందు ఇచ్చి దారుణానికి ఒడిగట్టాడు.
ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భోజనం పెట్టలేదని భర్త భార్యను క్షణికావేశంలో దారుణంగా కొట్టి చంపాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం జమునపల్లె. ఇదే గ్రామానికి చెందిన దాసరి చిన్న అంకాలు, బసవమ్మ(35) భార్యాభర్తలు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. భార్యాభర్తలు స్థానికంగా పని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే భర్త అంకాలు తాగుడుకు […]
సమాజంలో అనేక రకాల మనుషులు ఉంటారు. డబ్బుపైన ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. దీని కోసం కొందరు రేయిబవళ్లు కష్టపడుతుంటారు. మరికొందరు మాత్రం అడ్డదారుల్లో డబ్బులు సంపాందిచాలని భావిస్తారు. ఈక్రమంలో దొంగతనాలకు పాల్పతుంటారు. ఈ మధ్యకాలంలో కొందరు యూట్యూబ్ లో చూసి మరీ దొంగతనాలకు స్కెచ్ వేసి.. అందినకాడికి దొచుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి యూట్యూబ్ లో చూసి బంగారు దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు. అక్కడ అర కేజీకిపైగా బంగారం ఆభరణాలు దోచేసి.. చివరకు పోలీసులకు చిక్కాడు. […]
లోకం అంటే ఏంటో తెలియదు. మోసం, కుల్లు, కుతంత్రాలు ఇలాంటివేవి అసలే తెలియవు. అమాయకపు చూపులు, తల్లిదండ్రులే వారి సర్వస్వం. అలాంటి పసి హృదయాలు ఏకంగా తండ్రి చేతిలో బతికుండగానే నరకం చూశారు. మద్యానికి అలవాటు పడ్డ ఓ తాగుబోతు తండ్రి లోకం తెలియని పసిపిల్లలను రోజుకొక కారణంతో కొట్టి వేధించేవాడు. ఇలా కన్నతండ్రి వేధింపులను భరించలేని ఈ అమాయకపు చిన్నారులు ఏకంగా ఇల్లు గడప దాటి తల్లిదండ్రులు లేని అనాధలుగా రైలెక్కి విజయవాడ వచ్చేశారు. ఇక […]
ఫిల్మ్ డెస్క్- సినిమా స్టుడియోలకు వెళ్లాల్సిన హీరోలు, నిర్మాతలు ఈ మధ్య కోర్టులకు వెళ్తున్నారు. మొన్న మధ్య టాలీవుడ్ బడా నిర్మాత బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇదిగో ఇప్పుడు తాజాగా మరో హీరో, నిర్మాత చెక్ బౌన్స్ కేసులో కోర్టు మెట్లెక్కారు. వాళ్లిద్దరు అక్కినేని కుటుంబానికి చెందినవారు కావడంతో ఈ అంశం సంచలనంగా మారింది. అవును చెక్ బౌన్స్ కేసులో హీరో సుమంత్, సుప్రియలు గురువారం ప్రకాశం జిల్లా […]