ప్రతి మనిషికి చదువు అనేది అతి ప్రధానమైనది. ఉన్నత స్థితికి ఎదిగేందుకు విద్యా అనేది ప్రధాన వారధిగా ఉంటుంది. అందుకే చాలా మంది పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు రేయింబవళ్లు కష్ట పడుతుంటారు. కొందరి నిర్లక్ష్యం.. విద్యార్థుల పాలిట శాపంగా మారుతుంది. అలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగాయి. తాజాగా ఓ యువతి విషయంలో అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.
ప్రతి మహిళ 'అమ్మా' అని పిలిపించుకోవాలని ఎంతో ఆశ పడుతుంది. అలా అమ్మా అనే పిలుపు కోసం తన ప్రాణాలను కూడా పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది. అయితే దురదృష్టవశాత్తు ప్రసవం సమయంలో కొందరు మహిళలు మృతి చెందుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యం, ఆరోగ్య సమస్యల వంటి కారణాలతో బాలింతలు మరణిస్తున్నారు.
చదవడం, బాగా చదవడం, అనుకున్న లక్ష్యాలను సాధించేలా చదవడం.. ఇలా చాలా రకాలు. కాకుంటే ఇందులో మన క్యాటగిరీ ఏంటో మనకే తెలియదు. ఇదిగోండి.. ఈ అమ్మాయిని చూడండి. పేరు బాణాల భావన.. పక్కా పల్లెటూరి అమ్మాయి. యూట్యూబ్ లోనే అన్నీ నేర్చేసుకొని అమెజాన్ లో జాబ్ కొట్టేసింది. ఈ రోజుల్లో సాఫ్ట్ వేర్ జాబ్ ఏముందిలే అని మనం అనుకోవచ్చు. కానీ, తను సాఫ్ట్ వేర్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఏ ఇన్స్టిట్యూట్ కో వెళ్ళలేదు. యూట్యూల్లో […]
మూఢనమ్మకాలు మరీ మితిమీరిపోతున్నాయి. గుప్తనిధులు ఉన్నాయనే అపోహతో కొంతమంది ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. క్షుద్రపూజలు, రక్త అభిషేకాలు, నరబలి లాంటివి కూడా చేస్తున్నారు. ఇలానే గుప్త నిధులున్నాయనే ఆశతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుడిలోనే పెద్ద గొయ్యి తవ్వి, గ్రామదేవతలకు రక్తాభిషేకం చేశారు. దీంతో గ్రామస్తులు భయంతో వణికిపోయారు. వివరాలు.. మణుగూరు మండలం మల్లంపాడు చెరువు పక్కన ముత్యాలమ్మ ఆలయం ఉంది. ఆ ఆలయంలో గుప్త నిధులు ఉన్నాయని భావించిన కొందరు దుండగులు.. పూజాక్రతువులు నిర్వహించారు. ఇందులో […]