భారత పేసర్ మహమ్మద్ షమీ నిప్పులు చెరిగాడు. పదునైన బంతులతో ఢిల్లీ బ్యార్లట్లకు చెమటలు పట్టించాడు. అతని ధాటికి సగం మంది ఢిల్లీ బ్యాటర్లు.. పవర్ ప్లే ముగిసేలోపే పెవిలియన్ చేరిపోయారు. దీంతో బ్యాటర్ల మెరుపులు లేకపోవడంతో ప్రేక్షకులు స్టేడియంలో దిగాలుగా కూర్చున్నారు.
టీమిండియా వెటరన్ క్రికెటర్ మనీష్ పాండే డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. 2015లోనే టీమిండియాలోకి వచ్చిన పాండే.. నిలకడలేమితో జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయాడు. ప్రతి ఏడాది ఐపీఎల్ ఆడుతున్నా.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. మళ్లీ ఎలాగైన టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని పట్టుదలతో దేశవాళీ క్రికెట్లో ఆడుతూ.. సత్తా చాటుతున్నాడు. తాజాగా.. రంజీ సీజన్ 2022-23లో కర్ణాటక తరఫున ఆడుతున్న మనీష్.. గోవాతో జరుగుతున్న మ్యాచ్లో ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. అది కూడా 111 స్ట్రైక్రేట్తో […]
గత కొన్ని రోజులుగా టీమిండియా సెలక్షన్ కమిటీ పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న సెలక్షన్ కమిటీ ప్లేస్ లో కొత్త కమిటీని తీసుకురానున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్ లో వైఫల్యం తర్వాత జట్టు కూర్పు పై దృష్టి పెట్టాలని అటు క్రీడా నిపుణులతో పాటుగా సగటు క్రీడాభిమానులు కూడా సూచించారు. టీ20 వరల్డ్ కప్ తో పాటు న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ కు సంజూ శాంసన్ […]
టీమిండియా యువ క్రికెటర్ మనీష్ పాండే సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కర్ణాటకలో జరుగుతున్న మహారాజా ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 17 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 41 పరుగులు చేసి.. తన టీమ్ గుల్బర్గా మిస్టక్స్కు భారీ స్కోర్ అందించాడు. శుక్రవారం జరిగిన మహారాజా ట్రోఫీ టీ20 లీగ్ ఫైనల్లో మనీస్ పాండే కెప్టెన్సీలోని గుల్బర్గా.. టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ నాయకత్వంలోని బెంగుళూరు బ్లాస్టర్స్తో తలపడింది. ఈ మ్యాచ్లో తొలుత […]
ఐపీఎల్లో సెంచరీ నమోదు చేసిన తొలి ఇండియన్ బ్యాట్స్మెన్, టీమిండియా వెటరన్ క్రికెటర్ మనీశ్ పాండే దేశవాళీ టోర్నీలో విధ్వంసం సృష్టించాడు. రంజీ టోర్నీ 2022లో భాగంగా.. రైల్వేస్ జట్టుతో చెన్నై వేదికగా శుక్రవారం ప్రారంభమైన మ్యాచ్లో కర్ణాటక టీమ్ కెప్టెన్ మనీశ్ పాండే(121 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సర్లతో 156) భారీ శతకంతో చెలరేగాడు. 12 ఫోర్లు, 10 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతనికి తోడుగా క్రిష్ణమూర్తి సిద్ధార్థ్ (221 బంతుల్లో […]