భక్త కన్నప్ప... శ్రీ కాళహస్తిలో శ్రీ కాళహస్తీశ్వరుడుగా కొలువుదీరిన పరమేశ్వరుడి కి పరమ భక్తుడు. శ్రీకాళహస్తీశ్వరుడి లింగం నుంచి వస్తున్న రక్తాన్ని ఆపడానికి తన రెండు కళ్ళు పీకి వేసుకొని రక్తం కారకుండా లింగానికి తన కళ్ళని అడ్డుగా ఉంచిన గొప్పశివ భక్తుడు.
ఇటీవల సోషల్ మీడియా, మీడియా ఎక్కడ చూసినా కూడా మంచు వారి ఇంట్లో వివాదం అంటూ వార్తలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అన్నదమ్ముల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయంటూ కామెంట్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు మంచు విష్ణు- మనోజ్ గొడవ విషయంలో పెద్ద ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరాటే కళ్యాణి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ప్రధానంగా తెలుగు సినిమాలు మరియు టీవీ సీరియల్స్లో నటించి మెప్పించింది. 2020లో టీవీ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 4'లో పాల్గొంది. అయితే ఆమె కొన్ని విషయాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తల్లో ఉంటారు.
ఏమాత్రం అంచనాలు లేకుండా.. చిన్న చిత్రంగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం సినిమా థియేటర్లలో తన బలం ఎంతో చూపింది. ప్రేక్షకులను కట్టి పడేయడమే కాక.. కలెక్షన్ల సునామీ సృష్టించింది. బలగం చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక తాజాగా మోహన్ బాబు బలగం సినిమా చూశారు. ఆయన ఏమన్నారంటే..
ఇటీవల సోషల్ మీడియా, మీడియా ఎక్కడ చూసినా కూడా మంచు వారి ఇంట్లో వివాదం అంటూ వార్తలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అన్నదమ్ముల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయంటూ కామెంట్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు మంచు విష్ణ- మనోజ్ గొడవ విషయంలో పెద్ద ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
మంచు సోదరులు మధ్య అసలేం జరుగుతుంది.. అన్నదమ్ములిద్దరూ విడిపోయారా? ఎవరికి వారే అన్నట్లు ఉంటున్నారా?.. ఇద్దరికి పడటం లేదా?.. అనే సందేహాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే వారిద్దమ మధ్య వివాదం జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిపై తాజాగా మంచు మనోజ్ స్పందించారు.
మంచు సోదరులు మధ్య అసలేం జరుగుతుంది.. అన్నదమ్ములిద్దరూ విడిపోయారా.. ఎవరికి వారే అన్నట్లు ఉంటున్నారా.. ఇద్దరికి పడటం లేదా.. అనే సందేహాలు ఎప్పటి నుంచో వినిపిస్తుండా.. మనోజ్ రెండో పెళ్లి సందర్భంగా అవి మరింత పెరిగాయి. ఈ క్రమంలో మనోజ్ చేసిన ఓ పోస్ట్.. కలకలం రేపుతోంది. ఆ వివరాలు..
యువ హీరో విశ్వక్ సేన్ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కించిన ‘దాస్ కా ధమ్కీ’ రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు విశ్వక్.
టాలీవుడ్ సీనియర్ నటి పాకీజా దీన స్థితిని చూసి మెగాస్టార్ చిరంజీవి, మెగాబ్రదర్ నాగబాబు చెరో లక్ష రూపాయాలు సాయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పాకీజాకు చేయూత అందించాడు మా అధ్యక్షుడు మంచు విష్ణు.