ఈమధ్య కాలంలో మంచు కుటుంబం తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఇక తాజాగా మరో సారి మంచు ఫ్యామిలీకి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఇంతకు ఏం జరిగింది అంటే..
ఏమాత్రం అంచనాలు లేకుండా.. చిన్న చిత్రంగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం సినిమా థియేటర్లలో తన బలం ఎంతో చూపింది. ప్రేక్షకులను కట్టి పడేయడమే కాక.. కలెక్షన్ల సునామీ సృష్టించింది. బలగం చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక తాజాగా మోహన్ బాబు బలగం సినిమా చూశారు. ఆయన ఏమన్నారంటే..
ఇటీవల సోషల్ మీడియా, మీడియా ఎక్కడ చూసినా కూడా మంచు వారి ఇంట్లో వివాదం అంటూ వార్తలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అన్నదమ్ముల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయంటూ కామెంట్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు మంచు విష్ణ- మనోజ్ గొడవ విషయంలో పెద్ద ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలో శ్రీ విద్యానికేతన్ ఆవరణంలో మోహన్ బాబు సాయిబాబా ఆలయం నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ ఆలయాన్ని చుట్టు పక్కల జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల వారు దర్శించుకుంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు
హీరోగా, విలన్ గా, హాస్యనటుడిగా, విలక్షణ నటుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు మోహన్ బాబు పుట్టిన రోజు ఈరోజు. ఈ మార్చి 19తో ఆయన 71వ ఏటలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో భాగంగా ఆయన ఎన్నో కీలక వ్యాఖ్యలు చేశారు. కెరీర్ తొలినాళ్లలో హీరోగా ఫెయిలయ్యానని ఎప్పుడూ సిగ్గుపడలేదని, విలన్ గా చేయడం పట్ల బాధపడలేదని అన్నారు. డబ్బు పోయిందని ఏనాడూ బాధపడలేదని వెల్లడించారు.
రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ.. ప్రత్యర్థిని చిత్తు చేస్తేనే ముందుకుపోగలం. ఇలాంటి ఎత్తులు నాకు వెయ్యరాదని, అందుకే నేను రాజకీయాలకు పనికి రాను అంటూ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు మంచు మోహన్ బాబు. అదీకాక రాజకీయాల్లో నన్ను మోసం చేశారు అంటూ సంచలన విషయాలను వెల్లడించారు.
వజ్రోత్సవ వేడుకల సమయంలో చిరంజీవి, మోహన్ బాబు మధ్య చోటు చేసుకున్న సంఘటనను ఎవరూ మర్చిపోలేరు. అప్పటి నుంచి ఈనాటికీ అది ఒక మాయని మచ్చలా ఉంది. అయితే ఆ తర్వాత మోహన్ బాబు, చిరంజీవిని సోదరుడిగా భావించి ఆయనతో కలవడం.. సొంత అన్నలా చిరంజీవి పట్ల ప్రేమను కురిపించడం వంటి సంఘటనలు మనం చూశాం. కానీ ఇప్పటికీ ఫ్యాన్స్, నెటిజన్స్ మాత్రం ఆనాటి సంఘటనలను ఏదో ఒక సమయంలో తెరపైకి తెస్తుంటారు. ఈ క్రమంలో ఈ విషయంపై మోహన్ బాబు స్పందించారు. అలానే మా ఎలక్షన్స్ సమయంలో చిరు వర్గం, మోహన్ బాబు వర్గం అని రెండు వర్గాలుగా విడిపోయి విబేధాలు చోటు చేసుకున్న విషయంపై కూడా స్పందించారు. చిరంజీవి విషయంలో ఇప్పటికీ ఆ పెయిన్ ఉందని అన్నారు.
మంచు మనోజ్-భూమా మౌనికల వివాహం అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో.. అంగరంగ వైభవంగా జరిగింది. మంచుమోహన్ బాబు దంపతులు దగ్గరుండి కుమారుడి వివాహం జరిపించారు. ఈ సందర్భంగా మోహన్బాబుని చూసి మౌనిక ఎమోషనల్ అయ్యింది. ఆ వివరాలు..
సినిమాకు భాషతో సంబంధం లేదు కానీ అందులో నటించే వారికి ఆ భాష కూడా వస్తే ఔట్ ఫుట్ వేరే లెవల్లో ఉంటుంది. కానీ అది చాలా మూవీస్ విషయంలో జరగని పని. తెలుగులోనే తీసుకోండి.. హీరోతో పాటు కొందరు సైడ్ యాక్టర్స్ ని మాత్రమే మన వాళ్లని తీసుకుంటారు. హీరోయిన్ దగ్గర నుంచి విలన్, ఇతర ఇంపార్టెంట్ రోల్స్ కోసం ఎక్కడో ముంబయి, కేరళ, తమిళనాడు నుంచి నటీనటుల్ని తీసుకొస్తారు. వాళ్లకేమో భాష సరిగా రాదు. […]
స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’. మైథలాజికల్ డ్రామా జానర్ లో దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాని తెరకెక్కించారు. కాళిదాసుడు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా.. శకుంతల – దుశ్యంతుడి లవ్ స్టోరీ నేపథ్యంలో సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. కాగా.. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమాని నీలిమ గుణ నిర్మించారు. ఫిబ్రవరి 17న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. […]