వైద్యం నేడు కమర్షియల్ రంగులు పులుముకుని కోరలు చాచుతోంది. కరోనా తర్వాత ప్రైవేటు వైద్యం మరింత ప్రియంగా మారింది. అదొక వ్యాపారంగా మారిపోయింది. దేవుడి తర్వాత చేతులెత్తి మొక్కేదీ వైద్యులకే. కానీ డాక్టర్లు..
తల్లిదండ్రుల నుండి ఆస్తులు బలవంతంగా రాయించుకుని ఇంట్లో నుండి గెంటేసే బిడ్డలు కొందరైతే.. ఇదే ఆస్తి కోసం వారిని కడతేర్చేవారు కొందరు. తల్లిదండ్రులనే కాదూ భార్య, అన్నాదమ్ములు, ఇతర రక్త సంబంధీకులను కూడా చంపేస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో బానుడి ప్రతాపం అధికంగా ఉంది. మొన్నటి వరకు వర్షం కురవగా, గత కొన్ని రోజుల నుంచి మాత్రం ఎండలు విపరీతంగా దంచి కొడుతున్నాయి. అయితే తాజాగా వడదెబ్బతో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు.
తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. పైగా విద్యుత్ శాఖలో ఉద్యోగం రావడంతో ఎంతో మురిసిపోయారు. ఇక కుమారుడి పెళ్లి ఘనంగా చేయాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే తెలిసిన అమ్మాయితో ఇటీవల నిశ్చితార్థం కూడా జరిపించారు. ఇక మరో వారం రోజుల్లో పెళ్లి అనగా..!
ఇటీవల మంచిర్యాలలో మహేష్ అనే యువకుడి ప్రియురాలి కుటుంబ సభ్యులు నడిరోడ్డుపై దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. తాజాగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే కొందరు దుండగులు ఓ యువకుడిని అతి కిరాతకంగా హత్య చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
ఆస్తి, అంతస్థులు, ప్రేమ కారణంగా రక్త సంబంధీకుల మధ్య ఘర్షణలు.. ఆ తర్వాత పెను విషాదాన్ని నింపుతున్నాయి. తోడబుట్టువులను పొట్టన పెట్టుకుంటున్నారు. తాజాగా కూతుర్ని ప్రేమించాడని ఓ మేనమామ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
సినిమా ఒక మనిషిని ఎంత తీవ్రంగా ప్రభావితం చేస్తుందో అనడానికి బలగం సినిమానే ఉదాహరణ. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగా ఎమోషనల్ అవుతున్నారు. ఆప్యాయత, అనురాగం వంటి బంధాలను తెంచుకుని బతుకుతున్న మనుషులు బలగం చూసి ఒకటవుతున్నారు. అందరం కలిసి ఉంటేనే బలగం అని తెలుసుకుంటున్నారు. రీసెంట్ గా బలగం సినిమా చూసి విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములు ఒకటయ్యారు. తాజాగా 45 ఏళ్ల తర్వాత ఒక కుటుంబం ఒకటైంది.
ఆ యువతికి అంతకుముందే ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయం తెలిసినా కూడా ఓ యువకుడు నన్ను ప్రేమించాలంటూ ఆ యువతిని వేధింపులకు గురి చేశాడు. అంతేకాకుండా.. నన్ను ఖచ్చితంగా ప్రేమించాలి, లేదంటే చచ్చిపో అంటూ టార్చర్ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?