మల్లారెడ్డి సంస్థల అధినేత, తెలంగాణ కార్మిక-ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడిని వైద్యుడిని చేస్తే.. వైద్యురాలైన కోడలు గిఫ్ట్ గా వచ్చిందని, అదే రెడ్డి అమ్మాయితో వివాహం చేసుంటే.. పార్టీలు, పిక్నిక్ అంటూ తిరిగేదని వ్యాఖ్యానించారు. పిల్లలు ఆణిముత్యాలని.. పుట్టిన రోజు వేడుకలు, పిక్నిక్ లంటూ తల్లిదండ్రులే వారిని పాడుచేస్తున్నారన్నారు. అబ్బాయిలైనా.. అమ్మాయిలైనా.. ప్రేమ, స్నేహం వంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పుకొచ్చారు. సోమవారం మల్లారెడ్డి విద్యాసంస్థల్లో జరిగిన ఓ కార్యక్రమంలో […]
మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులు చేయడంతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇక ఇన్ కమ్ టాక్స్ దాడుల కారణంగానే తన కొడుకు ఆస్పత్రి పాలైయ్యాడని మంత్రి మల్లారెడ్డి ఆరోపించాడు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీజేపీ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ రాముడి పేరు చెప్పి రౌడీయిజం చేస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీలో చేరకపోతే ఇలా ఇన్ కమ్ టాక్స్ దాడులు చేయించడం కాషాయ పార్టీకి అలవాటే అని విమర్శించారు. తాజాగా […]
తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల ఐటీ సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న మంత్రి మల్లారెడ్డి, ఆయన తనయుడు, అల్లుడు ఇంట్లో, కార్యాలయాలు, మెడికల్ కాలేజీల్లో ఐటీ దాడులు నిర్వహించారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డికి తీవ్రంగా ఛాతిలో నొప్పి రావడంతో సూరారం లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మహేందర్ రెడ్డి మల్లారెడ్డి కాలేజీలకు డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఐటీ దాడులు నిర్వహిస్తున్న సమయంలోనే ఆయనకు […]
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో మంగళవారం ఉదయం నుంచి ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఆయన ఇళ్లతో పాటు కాలేజీలు, బంధువుల ఇళ్లలో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. మల్లారెడ్డి ఇళ్లపై ఐటీ దాడులను తప్పు బట్టారు. కేంద్రం తాటాకు చప్పుళ్లకు తాము భయపడమని అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో హైదరాబాద్కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై వారు చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి […]
ఇటీవల దేశ వ్యాప్తంగా పలువురు నేతలు, వ్యాపార వేత్తల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా పలువురు నేతల ఇళ్లల్లో, కార్యాలయాల్లో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. 2018 […]
ఇటీవల ఎమ్మెల్యే కోమటిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడు కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మునుగోడులో జరిగే కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి క్యాంపు కార్యాలయం నుండి ఉప్పల్ వరకు పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి తీన్మార్ స్టెప్పులతో కార్యకర్తల్లో జోష్ నింపారు. మునుగోడులో టీఆర్ఎస్ ప్రజాదీవెన సభకు సుమారు లక్షన్నర మంది కూర్చునేలా 25 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు పూర్తిచేశారు. నేడు […]
నూతనంగా నిర్మించిన సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. అమ్మవారి ఆలయం ముఖద్వారాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. తలసాని కుటుంబసభ్యులు మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోంమంత్రి మహమూద్ అలీ, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు తలసాని, మల్లారెడ్డి డబ్బుల దరువులకు కాలు కదిపారు. తలసాని కోరడంతో మాల్లారెడ్డి కూడా మాస్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. ఇంక […]
తెలంగాణ టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తనకే సొంతమైన ప్రత్యేక శైలీతో ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మాట తీరు కూడా ఎంత భిన్నంగా ఉంటుందో అందరికి తెలిసిందే. గతంలో పలుమార్లు.. ఆయన తన మాస్ డైలాగ్స్తో ప్రజలని అలరించారు. ఇక ఆయనపై వచ్చే వివాదాలకైతే లెక్కేలేదు. ఇక తాజాగా మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం ఎదురయ్యింది. ఆయన సామాజిక వర్గం నుంచే ఊహించని రీతిలో నిరసన సెగ తగిలింది. ఆ వివరాలు.. […]
మెగాస్టార్ చిరంజీవి కరోనా సమయంలో సినీ రంగ కార్మికులను ఆదుకున్న దేవుడు అని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కొనియాడారు. హైదరాబాద్ యూసఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలుగు చలన చిత్ర కార్మిక మహోత్సవం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ […]
హైదరాబాద్- తెలంగాణలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. అధికార టీఆర్ ఎస్ పార్టీకి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి మధ్య మాటల యుధ్దం కొనసాగుతోంది. అందులోను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోవర్ట్ అంటూ టీఆర్ ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ఏజెంట్ గా రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయ్యాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక మంత్రి మల్లా రెడ్డి, రేవంత్ రెడ్డి సవాళ్లు, […]