ఓ పాపులర్ నటి తన స్నేహితుడితో కలిసి ఓ వృద్ధుడికి వలపు వల విసిరి కటకటాల పాలైంది. కేరళలోని పాతనమిట్ట ప్రాంతానికి చెందిన నిత్యా శశి మలయాళంలో టీవీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె న్యాయవాది కూడా.
నటి అర్థనా బిను తన తండ్రి విజయ్ కుమార్ మీద సంచలన ఆరోపణలు చేసింది. తమను బెదిరిస్తున్నాడని, పోలీసులకు చెప్పినా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించింది.
హ్యాకింగ్ సమస్య సోషల్ మీడియాలో అంతకంతకీ పెరుగుతోంది. సాధారణ యూజర్ల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు, అందులోనూ నటీమణుల అకౌంట్లు హ్యాక్ అవడం ఈమధ్య ఎక్కువైంది.
ఆమె యువ నటి. ఎంచక్కా ప్రయత్నాలు చేసి సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవచ్చు. కానీ అలా జరగకపోయేసరికి అడ్డదారి పట్టింది. పోలీసులకు దొరికిపోయింది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
అతడు ఓ నటి ఇంట్లో పనివాడు. వేరే రాష్ట్రం నుంచి వలస వచ్చి మరీ ఆమె దగ్గర కొన్నేళ్ల నుంచి నమ్మకంగా పనిచేస్తున్నాడు. అలాంటి అతడికి లాటరీలో సూపర్ జాక్ పాట్ తగిలింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు.
తారకరత్న మరణాన్నే ఇంకా మర్చిపోలేకపోతున్నాం. ఇప్పుడు మరో నటి చాలా చిన్న వయసులోనే తుదిశ్వాస విడిచింది. ప్రస్తుతం ఇది కాస్త ఇండస్ట్రీలో విషాదాన్ని నింపేసింది.
బాలయ్య ‘వీరసింహారెడ్డి’ సినిమాతో ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు రెడీ అయిపోయారు. తాజాగా శుక్రవారం ఒంగోలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఇందులో చిత్రబృందం అంతా పాల్గొంది. కానీ ఓ బ్యూటీ మాత్రం.. అందరి దృష్టి తనపై పడేలా చేసుకుంది. బాలయ్యతో ఆమెతో స్టేజీపైనే మలయాళంలో మాట్లాడుతూ తెగ నవ్వించాడు. దీంతో మొత్తం ఈవెంట్ కే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచి, మనసులో కలవరం రేపిన ఆ భామ గురించి తెలుసుకునేందుకు అందరూ […]